వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
యూపీలో కాస్తా తగ్గినా.. భారీగా బలపడ్డ ఎన్డీయే.. ఆయా సంస్థల ఎగ్జిట్ పోల్స్
ఢిల్లీ : లోక్సభ ఎన్నికల చివరి విడత పోలింగ్ కూడా ముగిసింది. దేశవ్యాప్తంగా 542 పార్లమెంటరీ నియోజకవర్గాల్లో మొత్తం ఏడు దశల్లో పోలింగ్ జరిగింది. తమిళనాడులోని వెల్లూరు లోక్సభ ఎన్నికను కేంద్ర ఎన్నికల సంఘం రద్దు చేసింది. ఈ నెల 23వ తేదీన ఎన్నికల ఫలితాలు రానున్నాయి. ఆ క్రమంలో ఎగ్జిట్ పోల్స్పై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.
కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి రానుందనే చర్చ జోరుగా సాగుతోంది. ఎగ్జిట్ పోల్ ఫలితాలపై ఆసక్తి సహజమే అయినప్పటికీ.. గతంలో కొన్నిసార్లు వాటికి విరుద్ధంగా ఎన్నికల ఫలితాలు వచ్చిన సందర్భాలున్నాయి.
Newest First Oldest First
READ MORE
Comments
English summary
As Per Central Election Commission Rules, The Exit Polls may starts by evening 6.30 pm. Nation Wide tension situation created about exit polls.