వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వాటి పేరుతో ఓట్లు అడుగు : ప్రియాంకగాంధీపై ఉమాభారతి సెటైర్లు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల ప్రచారం ఊపందుకొంది. అధికార, విపక్షాల మధ్య ఆరోపణలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. ముఖ్యంగా యూపీని లక్ష్యంగా చేసుకొని కాంగ్రెస్, బీజేపీ అగ్రనేతలు క్యాంపెయిన్ కొనసాగుతోంది. యూపీలో కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ ప్రియాంక గాంధీ దూసుకుపోతుండగా .. ఆమె వ్యాఖ్యలను బీజేపీ నేతలు తిప్పికొడుతూ ఎన్నికల సమరాన్ని పీక్ స్టేజీకి తీసుకొచ్చారు.

Madam Vadra does not care about poverty: Uma Bharti mocks Priyanka Gandhi

ప్రియాంక వర్సెస్ ఉమా
'నిన్న గంగా నదీ గుండా ఎన్నికల ప్రచారం చేపట్టిన యువనేత ప్రియాకం హనుమంతుడికి ప్రత్యేక పూజలు చేశారు. అలాగే వివిధ ఆలయాల్లో పూజలు నిర్వహించారు. అలాగే పేదరికం గురించి కూడా ప్రస్తావించారు. కానీ వాటి మధ్యే పేదరికం ఉందనే విషయాన్ని మాత్రం ప్రియాంక మరిచారని' విమర్శించారు కేంద్రమంత్రి ఉమాభారతి. సోమవారం నాటి పర్యటనలో గంగా, రామ్, హనుమాన్, పేదరికం గురించి ప్రియాంక గాంధీ ప్రస్తావించిన సంగతి తెలిసిందే. కానీ ఇవే అంశాలు దేశ సమస్యగా మారాయని ప్రచారంలో ప్రధానంగా ప్రస్తావించారు. కానీ ఈ అంశాలు మన విశ్వాసం .. కానీ ఓటు బ్యాంకు కాదని ప్రియాంక గాంధీ పేర్కొన్నారు. ఈ క్రమంలోనే కేంద్రమంత్రి ఉమాభారతి రియాక్టయ్యారు.

Madam Vadra does not care about poverty: Uma Bharti mocks Priyanka Gandhi

మోడీ మళ్లీ వస్తే ఎన్నికలనేవి ఉండవన్న అశోక్ గెహ్లాట్మోడీ మళ్లీ వస్తే ఎన్నికలనేవి ఉండవన్న అశోక్ గెహ్లాట్

విశ్వాసం, దేశభక్తిని ప్రస్తావించు ..

ఇటీవల ఉమాభారతి, ప్రియాంకగాంధీ మధ్య చౌకిదార్ అంశంపై కూడా మాటల యుద్ధం జరిగింది. 'విశ్వాసం, దేశభక్తితో మనం జీవిస్తున్నాం, కానీ ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ వీటికి తక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ అంశాలపై మాట్లాడి తనదైన శైలిలో ఓట్లు అడగాలని' కోరారు ఉమాభారతి.

English summary
minister of Drinking Water and Sanitation Uma Bharti criticised Priyanka Gandhi Vadra and the Congress on social media. Today (March 19), Uma Bharti took to Twitter to take jibes at Congress general secretary in-charge of eastern Uttar Pradesh Priyanka Gandhi Vadra. Uma Bharti said that people should not fall for Priyanka Gandhi's Ganga boat ride. Priyanka Gandhi Vadra on Monday (March 18) began her 'Ganga Yatra' on a boat with a blistering attack on Prime Minister Narendra Modi and urged voters to bring in a government that works for them.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X