వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఎక్స్ప్రెస్ రైలు తప్పిన పెనుప్రమాదం: పట్టాలు తప్పిన రైలు
న్యూఢిల్లీ: ఢిల్లీలో మంధౌడీ ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. అయితే పెను ప్రమాదం తప్పింది. గురువారం రాత్రి సమయంలో ఈ రైలు పట్టాలు తప్పింది.
రైలుకు చెందిన దాదాపు ఆరు కోచ్లు ఈ ఘటనలో ట్రాక్ తప్పాయి. ప్రయాణీకులందరూ సురక్షితంగా బయపడ్డారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
ఈ సంఘటన గురువారం రాత్రి పదిన్నర గంటల సమయంలో చోటు చేసుకుంది. చివరి ఆరు బోగీలు తప్పడంతో వాటి స్థానంలో కొత్తవాటిని ఏర్పాటు చేసి అర్ధరాత్రి ఒకటి గంటలకు రీషెడ్యూల్ చేశారు.
Comments
English summary
In a mishap, six coaches of Manduadih Express train derailed at New Delhi Railway station on Thursday night. According to the latest information, no injuries or casualties have been reported.
Story first published: Friday, December 29, 2017, 1:27 [IST]