వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఒడిశాలో మరోసారి రెచ్చిపోయిన మావోలు...

|
Google Oneindia TeluguNews

ఒడిశాలో మరోసారి మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు.మల్కాన్‌గిరి జిల్లాలోని తిముర్‌పల్లి గ్రామ పంచాయితీ కార్యాలయాన్ని బాంబులతో పేల్చివేశారు.కాగ ఇది శుక్రవారం అర్ధరాత్రీ జరిగినట్టుగా తెలుస్తోంది. మందుపాతరలతో పంచాయితీ కార్యాలయాన్ని పేల్చివేయడంతో మొత్తం భవనం శిధిలమైంది. కాగా ఈ దాడీలో సుమారు ముప్పై నుండి నలబై మంది మావోయిస్టులు పాల్గోన్నటు సమాచారం. కాగా భవనాన్ని బాంబులతో దాడి చేయడంతో శిధిలకం కావడంతోపాటు అందులో ఫర్నిచర్,ఇతర వస్తువులు కాళీ బుడిదయ్యాయి. కాగా విషయాన్ని తెలుసుకున్న ప్రత్యేక బలగాలు అక్కడికి చేరుకుని ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నాయి.

Maoists have blast gram panchayat office in Odisha

సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఒడిశాలో మావోలు ఘాతుకాలకు పాల్పడ్డా సంఘటనలు లేవు. మావోలకు పట్టుఉన్న ప్రాంతం కావడంతో పెద్ద ఎత్తున పోలీసు బలగాలను దించారు. కాగా పోలీంగ్ చివరిదశ కావడంతో రాష్ట్ర్రవ్యాప్తంగా ఉద్రక్తవాతవరణ నెలకొని ఉంది.

English summary
In Odisha, once again Maoists have blast gram panchayat office in Malkangiri district with bombs.It was reported on Friday.About thirty to fourty Maoists have been participated in this blast.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X