జీఎస్టీ ఎఫెక్ట్: దేశీయ మార్కెట్ దూకుడు, చివరి గంటలో

జీఎస్టీ 28 శాతం స్లాబు పరిధి నుంచి 177 వస్తువులను కింది స్లాబుకు మారుస్తూ జీఎస్టీ కౌన్సెల్ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో దేశీయ మార్కెట్లకు కలిసి వచ్చింది.

Recommended Video

    GST at 5% Only In All Restaurants | Oneindia Telugu

    ఢిల్లీ: జీఎస్టీ 28 శాతం స్లాబు పరిధి నుంచి 177 వస్తువులను కింది స్లాబుకు మారుస్తూ జీఎస్టీ కౌన్సెల్ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో దేశీయ మార్కెట్లకు కలిసి వచ్చింది.

    ఇంటర్నేషనల్ మార్కెట్ల ప్రభావంతో ఉదయం నుంచి నష్టాల్లో ఉన్న సూచీలు జీఎస్టీ ప్రకటనలతో కోలుకున్నాయి. ఈ వారంతంలో లాభాలతో ముగిశాయి.

    Markets End Higher On GST Relief

    శుక్రవారం ఉదయం యాభై పాయింట్లకు పైగా నష్టంతో సెన్సెక్స్ ప్రారంభమైంది. మధ్యాహ్నం వరకూ ఒడుదొడుకులను ఎదుర్కొంది. జీఎస్టీ సమావేశం అనంతరం సూచీ తేరుకుంది.

    చివరి గంటల్లో వంద పాయింట్లకు పైగా లాభంతో ట్రేడ్‌ అయ్యింది. చివరకు 64 పాయింట్ల లాభంతో 33,314 వద్ద స్థిరపడింది. అటు నిఫ్టీ కూడా 13 పాయింట్లు లాభపడి 10,322 వద్ద ముగిసింది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+