వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడీ జోరు!: ఎన్నికలముందు లాలూ-నితీష్‌లకి షాక్

By Srinivas
|
Google Oneindia TeluguNews

పాట్నా: అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు బీహార్ రాష్ట్రంలో లాలూ ప్రసాద్ యాదవ్, నితీష్ కుమార్ మిత్రబృందానికి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. రాష్ట్ర మండలి ఎన్నికల్లో 24 సీట్లకు గాను ఎన్డీయే 14 సీట్లు గెలుచుకుంది.

అధికార జెడియూ 5 సీట్లు, ఆర్జేడి 3 సీట్లు గెలుచుకుంది. జెడియు, ఆర్జేడీ రెండు కలిపి ఎనిమిది సీట్లే గెలుచుకున్నాయి. మిగతా రెండు సీట్లలో ఒకటి కాంగ్రెస్ పార్టీ, ఒకటి స్వంతంత్ర అభ్యర్థి గెలిచారు.

Massive blow to JDU-RJD alliance in Bihar!

గెలిచిన స్వతంత్ర అభ్యర్థి రిట్‌లాల్ యాదవ్ ప్రస్తుతం జైలులో ఉన్నారు. అతను పాట్నా స్థానం నుండి గెలుపొందారు. ఇతను ఆర్జేడీకి సన్నిహితంగా ఉంటారని తెలుస్తోంది.

నేటి ఫలితాలు లాలూ, నితీష్ మిత్రబృందానికి గట్టి దెబ్బ అని చెప్పవచ్చు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. బిజెపిని, ప్రధాని మోడీని దెబ్బతీసేందుకు లాలూ, నితీష్ ఒక్కటయ్యారు. కానీ వారుకు ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నిక్లలో చేదు అనుభవం కలిగింది.

English summary
In what could be termed as a major setback to the ruling JD(U)-RJD alliance in Bihar, rival BJP-led NDA alliance has won 14 out of 24 seats in the state legislative council elections on Friday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X