వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు.. 30 ఫైరింజన్ల మోహరింపు..
దేశ రాజధాని ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. తిక్రీ బోర్డర్ ప్రాంతంలోని ఓ గోడౌన్లో బుధవారం తెల్లవారుజామున 2.50గంటలకు ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. మంటలు భారీగా ఎగసిపడటంతో.. వాటిని ఆర్పేందుకు 30 ఫైరింజన్స్ అక్కడికి చేరుకున్నాయి.
Recommended Video
గాల్లోకి
ఎగిరిన
కొద్దిసేపటికే
బోయింగ్
విమానంలో
మంటలు
:
వీడియో
వైరల్
కొద్దిగంటలుగా అవిరామంగా శ్రమిస్తున్నా.. మంటలు అదుపులోకి రావడం లేదని తెలుస్తోంది. ఇప్పటికీ ఫైరింజన్ సిబ్బంది మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు.అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ప్రాణ నష్టం జరగలేదు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరగవచ్చునని భావిస్తున్నప్పటికీ.. స్పష్టమైన కారణాలేవీ తెలియరాలేదు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
English summary
A major fire broke out in PVC market in Tikri Kalan area in the national capital on Tuesday late night. According to news agency ANI, a total of 30 fire tenders have been rushed to the site. Sources say that the incident occurred around 2:30 am.
Story first published: Wednesday, May 6, 2020, 9:26 [IST]