వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాకింగ్: దేశంలో సగం దొంగనోట్లు అక్కడే దొరికాయ్! ‘ఆ ’ఒక్క నోటును మాత్రం వదిలేశారు!

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: గత ఏడాది పట్టుబడిన దొంగనోట్లలో సగం ఎక్కడ పట్టుబడ్డాయో తెలుసా? దేశ రాజధాని నగరం ఢిల్లీ, ఆ తరువాత గుజరాత్ రాష్ట్రంలో. ఈ విషయాన్ని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) ఒక నివేదికలో వెల్లడించింది.

2016లో అసలు ఒక్క నకిలీ నోటు కూడా పట్టుబడి రాష్ట్రం ఉంది. అది ఛత్తీస్‌గఢ్. అంతేకాదు, ఒక్క నోటు మాత్రం నకిలీ బారినుండి తప్పించుకుందట.. అది రూ.2 నోటు. ఈ విషయాలన్నింటినీ
ఎన్‌సీఆర్‌బీ తన నివేదికలో పేర్కొంది.

Maximum Fake Rs 2,000 Notes Seized From Gujarat After Note Ban

ఇంకో విషయం ఏమిటంటే.. గత ఏడాది పట్టుబడిన దొంగనోట్లలో 50 శాతం రూ.500 నోట్లే ఉండడం.
దేశవ్యాప్తంగా రూ.15.92 కోట్ల విలువైన దొంగనోట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 2.82 లక్షల నోట్లు పట్టుబడగా... అందులో 80 వేల వరకు రూ.1000 నోట్లు ఉన్నాయి.

ఈ నకిలీ నోట్లలో గతేడాది చివర్లో వచ్చిన రూ.2 వేల నోటు కూడా ఉంది. ఈ కొత్త నకిలీ నోట్లు 2272 వరకు పట్టుబడ్డాయట. వీటిలో అత్యధిక నోట్లు గుజరాత్‌లో పట్టుబడగా, పంజాబ్, కర్ణాటక, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్, రాజస్థాన్ తరువాతి స్థానంలో ఉన్నాయి.

ఆంధ్రప్రదేశ్‌, అరుణాచల్ ప్రదేశ్, హరియాణా రాష్ట్రాల్లో ఒక్కో రూ.2 వేల నకిలీ నోటు దొరికింది. ఇక జమ్మూకశ్మీర్, కేరళ రాష్ట్రాల్లో రెండు చొప్పున నకిలీ నోట్లు పట్టుబడగా, మణిపూర్, ఒడిషా రాష్ట్రాల్లో ఒక్కో దొంగ నోటును పట్టుకున్నారు.

అంతేకాదు, దేశవ్యాప్తంగా పోలీసులు, ఐటీ అధికారులు జరిపిన దాడుల్లో రూ.20 నకిలీ నోట్లు 184, 615 వరకు రూ.10 నకిలీ నోట్లు, నాణేలు.. రూ.5 నకిలీ నోట్లు 2001 వరకు స్వాధీనం చేసుకున్నారు. ఆశ్చర్యం ఏమిటంటే.. దొంగ నోట్లు మాత్రమే కాదు,

English summary
It didn't take long for fake notes of 2,000 rupees to start circulating after Prime Minister Narendra Modi announced demonetisation in November 2016, with one of its stated aims being to kill counterfeit currency.According to the National Crime Records Bureau's (NCRB) latest report released on 30 November, a total of 2,272 fake notes of Rs 2,000 denomination were seized in 2016. Since the Rs 2,000 note along with the new Rs 500 currency was introduced only after 8 November 2016, it means that those counterfeiting the notes not long after demonetisation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X