వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షావోమికి షాక్: భారత్ 5 మైక్రోమ్యాక్స్ స్మార్ట్‌ఫోన్‌

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: షావోమికి పోటీగా అదే ధరలో మైక్రోమ్యాక్స్ భారత్ 5 పేరుతో స్మార్ట్‌ఫోన్‌ను గురువారం నాడు ఆవిష్కరించింది. దేశ్‌కా స్మార్ట్‌ఫోన్‌ అంటూ షావోమి బడ్జెట్‌ధరలో రెడ్‌ మి 5ఏను గురువారం లాంచ్‌ చేసింది.

మరోవైపు రెడ్‌మీ షాకిస్తూ దేశీయ మొబైల్‌ మేకర్‌ మైక్రోమాక్స్‌కూడా మరో బడ్జెట్‌ ఫోన్‌ను డిసెంబర్ 1న, విడుదల చేసేందుకు సన్నద్ధమవుతోంది. బడ్జెట్‌ఫోన్ల మార్కెట్లో భారత్‌ ఫోన్ల సిరీస్లో 'భారత్‌ 5'పేరుతో మైక్రోమాక్స్‌ మరో స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేయనుంది.

Micromax Bharat 5 India Launch Set for Friday

డిసెంబర్‌ 1 గుర్గావ్‌లో 'భారత్‌ 5' (పవర్‌ ఆఫ్‌ 5) ను మార్కెట్లో ప్రవేశపెట్టనుంది. సోషల్ మీడియాలో టీజర్ ను షేర్‌ చేసింది. దీని ప్రకారం కొత్త మైక్రోమ్యాక్స్ స్మార్ట్‌ఫోన్‌ భారీ బ్యాటరీతో రానుందనే అంచనాలు నెలకొన్నాయి. 'పవర్ ఆఫ్ 5 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్ధ్యంతో లేదా 5 ఎంపీ డ్యుయల్‌ రియర్‌ కెమెరాలతో రానుంది.

కాగా మైక్రోమ్యాక్స్ రూ. 3,499 ధరలలో ఏప్రిల్‌లో భారత్ 2 లాంచ్‌ చేసింది. సెప్టెంబర్లో మైక్రోమ్యాక్స్ 4జీ వీవో ఎల్‌టీఈ సేవలతో భారత్‌ 3, భారత్ 4లను విడుదల చేసిన సంగతి తెలిసిందే.

English summary
While Xiaomi is set to expand its presence in India with the launch of its affordable Redmi 5A, Micromax looks set to make things difficult for its Chinese competitor by bringing the Bharat 5 to the country
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X