మిధానిలో క్రేన్ ఆపరేటర్లు, ఛార్జ్ ఆపరేటర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
మిశ్రుధాతు నిగమ్ లిమిటెడ్ మిధానీ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా చార్జ్ ఆపరేటర్, క్రేన్ ఆపరేటర్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. దరఖాస్తులు పూర్తిచేసేందుకు చివరి తేదీ 13 జూలై 2019
సంస్థ
పేరు
:
మిశ్రుధాతు
నిగమ్
లిమిటెడ్
(మిధానీ)
మొత్తం
పోస్టుల
సంఖ్య
:
22
పోస్టు
పేరు
:
హైదరాబాదు,
తెలంగాణ
జాబ్
లొకేషన్:
దేశవ్యాప్తంగా
దరఖాస్తులకు
చివరితేదీ
:
13
జూలై
2019
విద్యార్హతలు: 7వ తరగతి పాస్, ఎస్ఎస్సీ, ఐటీఐ, డిప్లొమా
వయస్సు : 30 నుంచి 42 ఏళ్లు
అప్లికేషన్
ఫీజు
జనరల్
/ఓబీసీ
అభ్యర్థులకు:
రూ.100/-
ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/అభ్యర్థులకు
:
ఫీజు
మినహాయింపు
ఎంపిక విధానం: రాత పరీక్ష, ట్రేడ్ టెస్టు
ముఖ్య
తేదీలు
దరఖాస్తుల
స్వీకరణ
ప్రారంభం
:
12
జూన్
2019
దరఖాస్తులకు
చివరితేదీ
:
13
జూలై
2019