మిధానీలో గ్రాడ్యుయేట్, డిప్లొమా అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
కేంద్ర ప్రభుత్వ సంస్థ మిధానిలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా గ్రాడ్యుయేట్ అప్రెంటిస్, డిప్లొమా అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తిగల అర్హులైన అభ్యర్థులు 13 ఏప్రిల్ 2019న వాకిన్ ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుంది.
సంస్థ
పేరు:
మిశ్ర
ధాతు
నిగం
లిమిటెడ్
మొత్తం
పోస్టుల
సంఖ్య
:
60
పోస్టు
పేరు:
గ్రాడ్యుయేట్
అప్రెంటిస్,
డిప్లొమా
అప్రెంటిస్
జాబ్
లొకేషన్
:
హైదరాబాదు
దరఖాస్తులకు
చివరి
తేదీ
:
13
ఏప్రిల్
2019
విద్యార్హతలు : గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి బీఈ/బీటెక్ డిప్లొమా
ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ
ముఖ్యతేదీలు:
వాక్ ఇన్ ఇంటర్వ్యూ తేదీ: 13 ఏప్రిల్ 2019
ఇంటర్వ్యూలు నిర్వహించు చిరునామా:
Auditorium Building, MIDHANI CPS office (Near to DMRL), Hyderabad
మరిన్ని వివరాలకు
Link : http://bit.ly/2Ow4AEZ