చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మంత్రి పదవి కోసం భారీ బిర్యానీ విందునిచ్చిన ఎమ్మెల్యే

|
Google Oneindia TeluguNews

చెన్నై : మంత్రి పదవిని ఆశిస్తోన్న అన్నాడీఎంకే ఎమ్మెల్యే పరమేశ్వరి.. తన కోరిక నెరవేరడం కోసం స్థానిక సట్టికరుప్పు ఆలయంలో అక్కడి ప్రజలకు భారీ స్థాయిలో బిర్యానీ విందు ఏర్పాటు చేశారు. తిరుచ్చి జిల్లా మన్నానల్లూరు నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు పరమేశ్వరి.

దాదాపుగా 3వేల మందికి బిర్యానీ విందునిచ్చిన పరమేశ్వరి.. ఇందుకోసం 25 మేకపోతులు, 250 కోళ్లను బలి ఇచ్చినట్లుగా సమాచారం. సాధారణ ప్రజానీకంతో పాటు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు పలువురు ప్రముఖులు ఈ విందుకు భారీ స్థాయిలో హాజరయ్యారు.

MLA Parameswari Big biryani party for locals

విందు ఏర్పాటుపై స్పందించిన పరమేశ్వరి.. ఎమ్మెల్యేగా గెలుపొందినందుకు, అన్నాడీఎంకే పాలనా వందరోజులు పూర్తి చేసుకున్నందుకు గాను ఈ విందు ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు. అయితే స్థానిక నాయకులు మాత్రం మంత్రి పదవిని ఆశిస్తోన్న పరమేశ్వరి అమ్మవారి అనుగ్రహం కోసం ఈ విందును ఏర్పాటు చేసినట్లుగా చెబుతున్నారు. ఏదేమైనా పరమేశ్వరి ఏర్పాటు చేసిన ఈ భారీ విందు తారాపురంలో హాట్ టాపిక్ గా మారింది.

English summary
Ruling party MLA Parameswari arranged a big biryani party for locals and ex mlas etc. She is expecting ministry in jaya's cabinet thats why she did like this at a temple
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X