ఐదువందలతో వివాహం చేసుకొన్న జంటను అభినందించిన ప్రధానమంత్రి మోడీ
గుజరాత్ కు చెందిన ఓ జంట వివాహం చేసుకొనేందుకు ఐదువందల రూపాయాలనే ఖర్చు చేయడం పట్ల ప్రధానమంత్రి నరేంద్రమోడీ హర్షం వ్యక్తం చేశారు. ఆ దంపతులను ఆశీర్వదించారు. ఆదివారం నాడు మన్ కీ బాత్ కార్యక్రమంలో మోడీ ఈ జం
సూరత్ :పెద్ద నగదు నోట్ల రద్దు తో సాదాసీదాగా వివాహం జరుపుకొన్న ఓ జంటను ప్రధామంత్రి నరేంద్రమోడీ ఆశీర్వదించాడు. ఘనంగా వివాహం చేసుకోవాలని భావించినా పెద్ద నగదు నోట్ల రద్దుతో ఐదువందల రూపాయాల ఖర్చుతోనే వివాహం చేసుకొన్న గుజరాత్ జంటను మోదీ ప్రశంసలతో ముంచెత్తాడు.
గుజరాత్ రాష్ట్రానికిచెందిన ఓ జంట సాదాసీదాగా వివాహం చేసుకొన్నారు. వివాహానికి వచ్చిన అతిథులకు కేవలం టీ మాత్రమే ఇచ్చారు. టీ కోసం ఐదు వందల రూపాయాలను ఖర్చు చేశారు. ఈ వివాహంపై మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగింది.

హంగు ఆర్బాటాలకు దూరంగా వివాహ వేడుకలు జరిగాయి.కేవలం ఈ వేడుకలకు ైదు రూపాయాలను ఖర్చు చేశారు. వివాహానికి హాజరైన అతిథులకు టీ ఇచ్చేందుకు ఈ ఐదువందలను ఖర్చు చేశారు. ఇరు కుటుంబాల పెద్దలతో పాటు వివాహానికి వచ్చిన వారంతా ఈ వివాహం పట్ల సంతృప్తిని వ్యక్తం చేశారు.
ఆదివారం నాడు మన్ కీ బాత్ ప్రోగ్రాంలో ప్రసంగించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ అంశాన్ని ప్రస్తావించారు. అంతేకాదు నూతన దంపతులను ఆశీర్వదించారు.మన్ కీ బాత్ కార్యక్రమంలో మోడీ తమ వివాహన్ని ప్రస్తావించి తమను ఆశీర్వదించడం పట్ల ఆ దంపతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!












Click it and Unblock the Notifications