ఐదువందలతో వివాహం చేసుకొన్న జంటను అభినందించిన ప్రధానమంత్రి మోడీ
గుజరాత్ కు చెందిన ఓ జంట వివాహం చేసుకొనేందుకు ఐదువందల రూపాయాలనే ఖర్చు చేయడం పట్ల ప్రధానమంత్రి నరేంద్రమోడీ హర్షం వ్యక్తం చేశారు. ఆ దంపతులను ఆశీర్వదించారు. ఆదివారం నాడు మన్ కీ బాత్ కార్యక్రమంలో మోడీ ఈ జం
సూరత్ :పెద్ద నగదు నోట్ల రద్దు తో సాదాసీదాగా వివాహం జరుపుకొన్న ఓ జంటను ప్రధామంత్రి నరేంద్రమోడీ ఆశీర్వదించాడు. ఘనంగా వివాహం చేసుకోవాలని భావించినా పెద్ద నగదు నోట్ల రద్దుతో ఐదువందల రూపాయాల ఖర్చుతోనే వివాహం చేసుకొన్న గుజరాత్ జంటను మోదీ ప్రశంసలతో ముంచెత్తాడు.
గుజరాత్ రాష్ట్రానికిచెందిన ఓ జంట సాదాసీదాగా వివాహం చేసుకొన్నారు. వివాహానికి వచ్చిన అతిథులకు కేవలం టీ మాత్రమే ఇచ్చారు. టీ కోసం ఐదు వందల రూపాయాలను ఖర్చు చేశారు. ఈ వివాహంపై మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగింది.

హంగు ఆర్బాటాలకు దూరంగా వివాహ వేడుకలు జరిగాయి.కేవలం ఈ వేడుకలకు ైదు రూపాయాలను ఖర్చు చేశారు. వివాహానికి హాజరైన అతిథులకు టీ ఇచ్చేందుకు ఈ ఐదువందలను ఖర్చు చేశారు. ఇరు కుటుంబాల పెద్దలతో పాటు వివాహానికి వచ్చిన వారంతా ఈ వివాహం పట్ల సంతృప్తిని వ్యక్తం చేశారు.
ఆదివారం నాడు మన్ కీ బాత్ ప్రోగ్రాంలో ప్రసంగించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ అంశాన్ని ప్రస్తావించారు. అంతేకాదు నూతన దంపతులను ఆశీర్వదించారు.మన్ కీ బాత్ కార్యక్రమంలో మోడీ తమ వివాహన్ని ప్రస్తావించి తమను ఆశీర్వదించడం పట్ల ఆ దంపతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications