వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఒడిశాలో ప్రధాని మోడీ.. ఫొని ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే..

|
Google Oneindia TeluguNews

భువనేశ్వర్ : ఫొని తుఫాను కారణంగా అతలాకుతలమైన ఒడిశాలో ప్రధాని నరేంద్రమోడీ పర్యటన కొనసాగుతోంది. తొలుత సీఎంతో సమావేశమైన ప్రధాని అనంతరం ఏరియల్ సర్వే ద్వారా తాజా పరిస్థితిని తెలుసుకోనున్నారు. ఆ తర్వాత తాజా పరిస్థితిపై అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. తుఫాను కారణంగా అల్లకల్లోలంగా మారిన ఒడిశాకు మోడీ భారీ మొత్తంలో ఆర్థికసాయం ప్రకటించే అవకాశముంది.

ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లోని బిజూ పట్నాయక్ విమానాశ్రయానికి చేరుకున్న ప్రధాని మోడీకి గవర్నర్ గనేషీ లాల్, సీఎం నవీన్ పట్నాయక్, కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాని స్వాగతం పలికారు. అనంతరం సీఎంతో భేటీయై వరద పరిస్థితిపై చర్చించారు. తుఫాను ప్రభావిత ప్రాంతాలైన పూరీ, కుర్దా, కటక్, జగత్‌సింగ్‌పూర్, జాజ్‌పూర్, కేంద్రపారా, భద్రక్, బాలాసోర్ జిల్లాల్లో పరిస్థితిని మోడీ ఏరియల్ సర్వే ద్వారా తెలుసుకోనున్నారు. తిరుగు ప్రయాణంలో ఎయిర్‌పోర్టులోనే ఆయన ఒడిశా ప్రభుత్వ అధికారులతో రివ్యూ నిర్వహించి సహాయక, పునరావాస కార్యక్రమాలపై చర్చించనున్నారు.

modi to take aerial survey in cyclone hit odisha
English summary
Prime Minister Narendra Modi reached Odisha’s capital Bhubaneswar on Monday to visit districts hit by Cyclone Fani and take stock of the situation, days after 39 people died and large parts of the coastal areas were badly affected by the extremely severe storm
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X