వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోదీ, యోగికి ఆవు, ఎద్దులు బంధువులు : యూపీ నేత వినయ్ వివాదాస్పద వ్యాఖ్యలు

|
Google Oneindia TeluguNews

లక్నో : సార్వత్రిక ఎన్నికల వేళ నేతల నోటిదురుసు ఎక్కువవుతోంది. బహిరంగసభల్లో జనవాహిని చూసి ఊపు వస్తోందెమో కానీ .. మాటలు కోటలు దాటుతున్నాయి. ల కామెంట్లను సీరియస్ గా తీసుకున్న ఈసీ .. కొద్దిరోజులు ప్రచారంపై నిషేధం విధించినా, మిగతా నేతల్లో మాత్రం మార్పురావడం లేదు.

modi,yogi are cows up leader contraversy comments

అనుచిత వ్యాఖ్యలు
తాజాగా యూపీ ఎంపీ అభ్యర్థి వినయ్ కుమార్ ... ప్రధాని మోదీ, సీఎం యోగి ఆదిత్యనాథ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. కైసర్ గంజ్ నుంచి బరిలోకి దిగిన వినయ్ శుక్రవారం ప్రచారం నిర్వహించారు. ప్రధాని మోదీ, సీఎం యోగి ఆదిత్యనాథ్ ను గోవులతో పోల్చారు. పాండే కామెంట్లపై దుమారం చెలరేగింది.

గోవులు, ఎద్దులు బంధువులు
'క్రమ శిక్షణ లేని కొన్ని పశువులు దారికి అడ్డంగా నిలబడతాయో .. మోదీ, ఆదిత్యనాథ్ కూడా ఆటంకం కలిగిస్తున్నారు. రోడ్డుమీద వెళ్లేటప్పుడు కొన్ని పశువులు అడ్డంగా నిలబడినట్టు వీరు కూడా అడ్డొస్తున్నారు. గోవులు, ఎద్దులు వీరికి దగ్గరి బంధువులు. గోవులు అక్కాచెల్లెళ్లు, తల్లులు, అత్తలు అవుతాయి' అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

English summary
In the general election, the leaders voice is increasing. the people are looking at the waves but the words are going beyond the castles.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X