ఈవీఎం టాంపరింగ్లో ఎంపీ కవిత సెన్సేషనల్ కామెంట్స్
ప్రస్తుత ఎన్నికల ప్రక్రియలో ఫలితాలు వెలువడిన వెంటనే ఈవీఎంలపై పలు పార్టీలు అనుమానాలు వ్యక్తం చేయడం పరిపాటిగా మారింది. కర్ణాటక ఎన్నికల ఫలితాల అనంతరం కూడా జేడీఎస్, కాంగ్రెస్ నేతలు ఈవీఎంలపై సందేహాలను వ్యక్తం చేశారు. అంతేకాకుండా బీజేపీ టాంపరింగ్కు పాల్పడిందని ఆరోపణలు చేశారు. తాజాగా ఈవీఎంల టాంపరింగ్పై టీఆర్ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత ఆసక్తికరమైన కామెంట్లు చేశారు.

ఎన్నికల్లో ఈవీఎంల టాంపరింగ్ అసాధ్యం అని కవిత వ్యాఖ్యలు చేశారు. ప్రతీ ఎన్నికల్లోనూ ఇలాంటి ఆరోపణలు వినిపిస్తుంటాయి. ఓడిన పార్టీలే ఈవీఎంల పనితీరుపై అనుమానాలు వ్యక్తం చేస్తాయి అని ఆమె అన్నారు. కర్ణాటక ఓటర్లు తాజా ఎన్నికల్లో సరైన తీర్పునే ఇచ్చారని కవిత ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.
More From
-
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
ప్రపంచ్ కప్ తో సూర్య టీం ముందుగా అక్కడికే, వెంట పెట్టుకొని వెళ్లిన జైషా..!! -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
ఇంత నిలకడ మా పోర్ట్లోని క్రేన్కు కూడా ఉండదు- సంజు శాంసన్ పై ప్రశంసలు -
11 రోజుల్లో 13,560 కి.మీ నాన్ స్టాప్ జర్నీ: చిరు ప్రాణి రెక్కల ముందు సప్త మహా సముద్రాలు చిన్నబోయాయ్ -
తెలంగాణ నూతన సీఎస్ గా- రేవంత్ మార్క్ నిర్ణయం..!! -
కివీసీ ప్లేయర్ కన్నీటి పర్యంతం, ఓడినందుకు కాదు - ఇండియన్ వైబ్రేషన్స్ తో ఒక్కసారిగా..!! -
Kavuri Sambasiva Rao: కావూరి సాంబశివరావు మృతి వార్తలు ? క్లారిటీ ఇదే..! -
పాకిస్తాన్ కు ఐసీసీ భారీ నగదు బహుమతి! ఎన్ని కోట్లంటే..!












Click it and Unblock the Notifications