ఈవీఎం టాంపరింగ్లో ఎంపీ కవిత సెన్సేషనల్ కామెంట్స్
ప్రస్తుత ఎన్నికల ప్రక్రియలో ఫలితాలు వెలువడిన వెంటనే ఈవీఎంలపై పలు పార్టీలు అనుమానాలు వ్యక్తం చేయడం పరిపాటిగా మారింది. కర్ణాటక ఎన్నికల ఫలితాల అనంతరం కూడా జేడీఎస్, కాంగ్రెస్ నేతలు ఈవీఎంలపై సందేహాలను వ్యక్తం చేశారు. అంతేకాకుండా బీజేపీ టాంపరింగ్కు పాల్పడిందని ఆరోపణలు చేశారు. తాజాగా ఈవీఎంల టాంపరింగ్పై టీఆర్ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత ఆసక్తికరమైన కామెంట్లు చేశారు.

ఎన్నికల్లో ఈవీఎంల టాంపరింగ్ అసాధ్యం అని కవిత వ్యాఖ్యలు చేశారు. ప్రతీ ఎన్నికల్లోనూ ఇలాంటి ఆరోపణలు వినిపిస్తుంటాయి. ఓడిన పార్టీలే ఈవీఎంల పనితీరుపై అనుమానాలు వ్యక్తం చేస్తాయి అని ఆమె అన్నారు. కర్ణాటక ఓటర్లు తాజా ఎన్నికల్లో సరైన తీర్పునే ఇచ్చారని కవిత ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.
More From
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications