వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫోర్బ్స్ అథ్లెట్ బ్రాండ్‌ల జాబితాలో ఒకే ఒక్కడు ధోని

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఫోర్బ్స్ మ్యాగజైన అత్యంత విలువైన అథ్లెట్ బ్రాండ్‌ల జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక భారతీయ క్రీడాకారుడుగా టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని నిలిచాడు. అత్యంత విలువైన 10 మంది బ్రాండ్ అధ్లెట్ల జాబితాను తాజాగా ఫోర్బ్స్ మ్యాగజైన రూపొందించింది.

 MS Dhoni sole Indian on Forbes' most valuable athlete brand list

మొదటి స్దానంలో అమెరికా బాస్కెట్ బాల్ క్రీడాకారుడు లేబ్రోన్ జేమ్స్ ఉండగా.. అమెరికన్ గోల్ప్ క్రీడాకారుడు టైగర్ వుడ్స్, టెన్నిస్ క్రీడాకారులు రోజర్ ఫెదరర్, రఫెల్ నాదల్‌లు ఆ తర్వాతి స్దానాల్లో ఉన్నారు. టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని 20 మిలియన్ డాలర్ల బ్రాండ్ విలువతో ఐదో స్దానంలో ఉన్నారు.

గత ఏడాది 21మిలియన్ డాలర్లతో పోల్చితే ఈసారి కాస్త తక్కువ. మొదటి స్దానంలో ఉన్న లేబ్రోన్ జేమ్స్ 37 మిలియన్ డాలర్ల బ్రాండ్ విలువ ఉండగా.. టైగర్ వుడ్స్ 36 మిలియన్ డాలర్ల బ్రాండ్ విలువతో ఉన్నారు. ఆ తర్వాతి స్దానాల్లో ఉన్న రోజర్ ఫెదరర్ 32 మిలియన్ డాలర్లతో ఉన్నారు.

English summary

 India cricket captain Mahendra Singh Dhoni is the sole Indian sportsman to figure on Forbes' list of the world's most valuable athlete brands, a list that has been topped by American basketball player LeBron James and includes golfer Tiger Woods and tennis stars Roger Federer and Rafael Nadal.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X