వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కాంగ్రెస్ అభ్యర్థి తరుపున షోషల్ ప్రచారం చేసిన ముఖేష్ అంబానీ
ఎన్నికల్లో తమకు నచ్చిన అభ్యర్థులను గెలిపించుకోవడం కోసం మహమహ నాయకులే రంగంలోకి దిగుతున్నారు. కాగా ఈకోవలోకి బడా పారీశ్రామిక వేత్తలు సైతం చేరారు. ఈ నేపథ్యంలోనే దక్షిణ ముంబయి కాంగ్రెస్ అభ్యర్థి మిలింద్ దియోరాకు మద్దతుగా రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేష్ అంబానీ, సైతం సోషల్ మీడియా ప్రచారంలో పాల్గోన్నారు.
ఈ ప్రచారంలో భాగంగా దక్షిణ ముంబయి కి చెందిన మిలింద్ కు పదేళ్ల రాజకీయ అనుభవం ఉంది. మిలింద్ కు ఇక్కడి సామాజిక ,ఆర్థిక , సాంస్కృతిక అంశాలపై అవగహన ఉందని నేను అనుకుంటున్నానని ఆ వీడియో మాట్లాడారు. కాగా మిలింద్ కు పలువురు ఇతర పారీశ్రామిక వేత్తలు కూడ మద్దతు పలికిన వీడియోను మిలింద్ ట్విట్టర్ లో పెట్టారు. కాగా దక్షిణ ముంబాయిలో ఏప్రిల్ 29 న జరగనున్న పోలింగ్ జరగనుంది.
Comments
English summary
Mumbai South seat Congress candidate Milind Deora has found support in reliance industries chairman mukesh ambani.milind is the man for South Mumbai," says Mukesh Ambani in th
Story first published: Thursday, April 18, 2019, 21:00 [IST]