వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కుప్పకూలిన భవనం: 12మంది మృతి, శిథిలాల కింద 30మంది

మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఘాట్‌కోపర్‌ ప్రాంతంలో మంగళవారం ఉదయం ఓ నాలుగు అంతస్తుల నివాస భవనం కుప్పకూలిపోయింది.

|
Google Oneindia TeluguNews

ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఘాట్‌కోపర్‌ ప్రాంతంలో మంగళవారం ఉదయం ఓ నాలుగు అంతస్తుల నివాస భవనం కుప్పకూలిపోయింది.

ఈ ఘటనలో 12మంది మృతి చెందగా, మరికొందరు శిథిలాల కింద చిక్కుకుపోయారు. అప్రమత్తమైన స్థానికులు వెంటనే ముంబై విపత్తు నిర్వహణ బృందానికి సమాచారమిచ్చారు. దీంతో వారు ఘటనా స్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు.

 Mumbai: 3 killed after residential building collapses, many feared trapped

భవన శిథిలాల కింద 30 నుంచి 40 మంది వరకు చిక్కుకుని ఉంటారని అధికారులు చెబుతున్నారు. ఇప్పటివరకు 9 మందిని రక్షించారు. సహాయకచర్యలు కొనసాగుతున్నాయని బీఎంసీ అధికారులు తెలిపారు.

English summary
Atleast 7 people died after a four-storey residential building collapsed in Mumbai's Ghatkopar on Tuesday. About 40 persons are feared to be trapped say civic officials.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X