చట్నీలో టాయిలెట్ వాటర్, వీడియో పోస్ట్ చేసిన నెటిజన్ (వీడియో)
ముంబై : రుచే కాదు .. శుచి, శుభ్రత ఉంటుందని రోడ్డుపై చేసే టిఫిన్ల అంటే ఇష్టపడతారు జనం. ఎగబడి మరీ తింటారు. దీంతో ఆ పేద యాజమానికి ఆర్థికంగా తోడ్పాటునిచ్చిన వారవుతామని భావిస్తారు. కానీ వారిపై జనం ఉంచే నమ్మకాన్ని కొందరు వమ్ము చేస్తున్నారు. మరోసారి ముంబైలో ఓ టిఫిన్ యాజమాని కస్టమర్ల విశ్వసాన్ని నీటిపాలు చేశాడు.
చట్నీలో
టాయిలెట్
నీరు
..
దేశ
ఆర్ధిక
రాజధాని
ముంబైలో
వీధుల్లో
ఇడ్లీ
బండీలు
కామనే.
బోరివెలిలో
కూడా
ఓ
ఇడ్లీ
బండి
ఉంది.
అతను
రుచిగా
చేయడంతో
జనం
కూడా
ఎక్కువే
వస్తుంటారు.
కానీ
ఆ
యాజమాని
చట్నీ
కోసం
మంచినీరు
వాడలేదు.
బోరివాలి
రైల్వేస్టేషన్
టాయిలెట్
నీళ్లను
వాడారు.
దీనికి
సంబంధించి
ఓ
వీడియో
సోషల్
మీడియాలో
చక్కర్లు
కొడుతుంది.
అప్పటికీ
ఇడ్లీ
తయారుచేసిన
అతను
..
చట్నీలో
కలిపేందుకు
నీళ్లకోసం
రైల్వేస్టేషన్
వైపు
పరుగెత్తాడు.
అతనిని
అనుసరించిన
ఓ
వ్యక్తి
వీడియో
తీస్తే
దిమ్మతిరిగే
నిజం
బయటపడింది.
అతను
రైల్వేస్టేషన్
టాయిలెట్
కెళ్లి
..
అక్కడ
నీరు
పట్టుకున్నాడు.
45
సెక్లండ్ల
నిడివి
గల
ఈ
వీడియోను
నెటిజన్
సోషల్
మీడియాలో
పోస్ట్
చేయడంతో
తెగ
వైరలవుతుంది.
దీంతో
ఎఫ్
డీ
ఏ
కూడా
స్పందించింది.
వీడియో
వైరల్
సోషల్
మీడియాలో
ట్రోలవుతున్న
వీడియోపై
ఫుడ్
అండ్
డ్రగ్
అడ్మినిస్ట్రేషన్
స్పందించింది.
ఈ
ఘటనపై
విచారణ
జరుపుతామన్నాని
పేర్కొంది.
రైల్వేస్టేషన్
టాయిలెట్లలో
నీరు
వాడటం
సరికాదని
తెలిపింది.
దీంతో
టిఫిన్
చేసే
వారికి
అనారోగ్య
సమస్యలు
తలెత్తుతాయని
వివరించింది.
వాంతులు,
విరోచనాలు
సహా
..
ఫుడ్
పాయిజన్
అయ్యే
అవకాశం
ఉందని
ఎఫ్
డీ
ఏ
అధికారి
శైలేష్
అదావ్
పేర్కొన్నారు.
ఇప్పటికే
ఇడ్లీ
తయారుచేసే
వ్యక్తిని
గుర్తించామని
..
అతని
లైసెన్స్
ఉందా
?
లేదో
అంశాన్ని
పరిశీలిస్తున్నామని
పేర్కొన్నారు.
ఇడ్లీ
శాంపిల్
పరీక్షిస్తామని
..
వీడియోలో
ఉన్నట్టు
మంచినీరు
వాడకపోయినట్టు
తేలితే
ఇడ్లీ
బండిని
సీజ్
చేస్తామని
తెలిపారు.
#हे राम! नींबू शरबत के बाद अब इडली भी गंदे पानी से !! इस वायरल वीडियो में इडली विक्रेता इडली के लिए # Borivali स्टेशन के शौचालय से गंदा पानी लेते हुए दिख रहा है #BMC #FDA ?@ndtvindia @MumbaiPolice @WesternRly pic.twitter.com/TFmRkgoMMN
— sunilkumar singh (@sunilcredible) May 31, 2019