వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముంబై: పాకిక్షంగా పునరుద్దరించిన లోకల్ ట్రైన్స్, స్కూల్స్, కాలేజీలకు సెలవులు

By Narsimha
|
Google Oneindia TeluguNews

ముంబై: ముంబైలో భారీ వర్షాలు ప్రజలను అతలాకుతలం చేస్తున్నాయి. భారీ వర్షాలతో ముంబైలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి.మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని భారత వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో మహరాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.

ఇళ్ళ నుండి ప్రజలు బయటకు రాకూడదు:సీఎంఇళ్ళ నుండి ప్రజలు బయటకు రాకూడదు:సీఎం

ముంబై నగరంలోని కొన్ని ప్రాంతాల్లో 200 మి.మీ. వర్షపాతం నమోదైంది. ఈ భారీ వర్షంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షం కారణంగా సహయక చర్యల కోసం ప్రభుత్వం ఏర్పాట్లను చేస్తోంది.

Mumbai Rains: Local trains partially resume; schools to stay shut tomorrow

నిరంతరాయంగా కురుస్తున్న వర్షాలతో లోకల్ రైళ్ళను రద్దు చేశారు. అయితే కొన్ని ప్రాంతాల్లో లోకల్ టైన్ల రాకపోకలను పునరుద్దరించారు.

భారీ వర్షాల కారణంగా విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. వాతావరణం సరిగా లేని కారణంగానే ఈ పరిస్థితి నెలకొందని అధికారులు ప్రకటించారు.

స్కూళ్ళు, కాలేజీలకు ఆగష్టు 30న, సెలవు ప్రకటిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.అత్యవసర పరిస్థితుల కోసం వెంటనే అధికారుల సహయం తీసుకోవాలని ప్రభుత్వం ప్రజలను కోరింది.

English summary
Torrential downpour throughout Tuesday causes waterlogging in several areas. Five areas have received more than 200mm of ranfall.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X