వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముత్తూట్ గ్రూప్ చైర్మన్ ఎంజీ జార్జ్ కన్నుమూత ముత్తూట్ గ్రూప్ చైర్మన్ ఎంజీ జార్జ్ కన్నుమూశారు. ముత్తూట్ కుటుంబ

|
Google Oneindia TeluguNews

ముత్తూట్ గ్రూప్ చైర్మన్ ఎంజీ జార్జ్ కన్నుమూశారు. ముత్తూట్ కుటుంబంలో ఆయన మూడోతరానికి చెందిన వ్యాపారవేత్త. పూర్తి పేరు మత్తయ్య జార్జ్ జార్జ్ ముత్తూట్. ఆయన సారథ్యంలో ముత్తూట్ ఫైనాన్స్ దేశంలో గోల్డ్ లోన్ ఇచ్చే అతిపెద్ద సంస్థగా ఆవిర్భవించింది. కేరళలోని కొచ్చి ప్రధాన కార్యాలయంగా ముత్తూట్ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి.

ముత్తూట్ ఫైనాన్స్‌కు దేశవ్యాప్తంగా పలు శాఖలు ఉన్నాయి. వాటిలో కొన్ని లక్షల మంది ఖాతాదారులు ఉన్నాయి. ఫోర్బ్స్ ఆసియా మేగజైన్ ఎంజీ జార్జ్ ముత్తూట్‌‌కు 2011లో దేశంలోనే అత్యంత సంపన్నుల జాబితాలో 50వ స్థానం కల్పించింది. 2019 నాటికి జార్జ్ ముత్తూట్ 44వ స్థానానికి ఎగబాకారు.

Muthoot Group chairman MG George Muthoot passes away

తన కుటుంబ వ్యాపారంలో జార్జ్ చిన్న వయస్సులోనే అడుగిడారు. అనతికాలంలో 1979లో ముత్తూట్ ఎండీగా ఎన్నికయ్యారు. 1993 నుంచి ముత్తూట్ చైర్మన్‌గా వ్యవహరించారు. ఇతని హయాంలో కంపెనీ 51 వేల కోట్ల మార్కెట్ సాధించింది. దీంతో కంపెనీ ఆదాయం 8 వుల 722 కోట్లకు చేరింది.

English summary
Muthoot group chairman MG George Muthoot passed away at the age of 72 in New Delhi on Friday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X