వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పటేల్ విగ్రహానికి ప్రధాని మోడీ నివాళులు (ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఢిల్లీలోని పటేల్ చౌక్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి ప్రధాని నరేంద్రమోడీ నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రులు అరుణ్ జైట్లీ, సుష్మాస్వరాజ్, వెంకయ్య నాయుడు, ఢిల్లీ లెప్టెనంట్ గవర్నర్ నజీబ్ జంగ్ పాల్గొన్నారు.

అనంతరం పార్లమెంట్ ఆవరణలో ఆయన చిత్రపటానికి పలువురు నేతలు నివాళులర్పించారు. లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, ప్రధాని నరేంద్రమోడీ, కేంద్రమంత్రులు వెంకయ్య నాయుడు, సుష్మా స్వరాజ్, భాజపా అగ్రనేత ఎల్ కే అద్వానీ తదితరులు నివాళులర్పించిన వారిలో ఉన్నారు.

ఉక్కు మనిషిసర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఢిల్లీలోని విజయ్‌చౌక్ వద్ద జాతీయ ఐక్యతా పరుగును ప్రధాని మోడీ శుక్రవారం ఉదయం జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ.. స్వాతంత్ర్య ఉద్యమంలో రైతులందరినీ ఏకతాటిపై నడిపిన ఘనత పటేల్‌దే కొనియాడారు.

 సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి ప్రధాని మోడీ నివాళులు

సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి ప్రధాని మోడీ నివాళులు

ఢిల్లీలోని పటేల్ చౌక్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి నివాళులర్పించేందుకు వస్తున్న ప్రధాని నరేంద్రమోడీ. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రులు అరుణ్ జైట్లీ, సుష్మాస్వరాజ్, వెంకయ్య నాయుడు, ఢిల్లీ లెప్టెనంట్ గవర్నర్ నజీబ్ జంగ్ పాల్గొన్నారు.

 సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి ప్రధాని మోడీ నివాళులు

సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి ప్రధాని మోడీ నివాళులు

ఢిల్లీలోని పటేల్ చౌక్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి పూలతో నివాళులర్పించేందుకు వస్తున్న ప్రధాని నరేంద్రమోడీ. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రులు అరుణ్ జైట్లీ, సుష్మాస్వరాజ్, వెంకయ్య నాయుడు, ఢిల్లీ లెప్టెనంట్ గవర్నర్ నజీబ్ జంగ్ పాల్గొన్నారు.

సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి ప్రధాని మోడీ నివాళులు

సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి ప్రధాని మోడీ నివాళులు

ఢిల్లీలోని పటేల్ చౌక్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి నమస్కరిస్తున్న ప్రధాని నరేంద్రమోడీ. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రులు అరుణ్ జైట్లీ, సుష్మాస్వరాజ్, వెంకయ్య నాయుడు, ఢిల్లీ లెప్టెనంట్ గవర్నర్ నజీబ్ జంగ్ పాల్గొన్నారు.

 సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి ప్రధాని మోడీ నివాళులు

సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి ప్రధాని మోడీ నివాళులు

ఢిల్లీలోని పటేల్ చౌక్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం ప్రజలకు అభివాదం చేస్తున్న ప్రధాని నరేంద్రమోడీ. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రులు అరుణ్ జైట్లీ, సుష్మాస్వరాజ్, వెంకయ్య నాయుడు, ఢిల్లీ లెప్టెనంట్ గవర్నర్ నజీబ్ జంగ్ పాల్గొన్నారు.

 సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి ప్రధాని మోడీ నివాళులు

సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి ప్రధాని మోడీ నివాళులు

ఢిల్లీలోని పటేల్ చౌక్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి నివాళులర్పించిన ఢిల్లీ లెఫ్టెనెంట్ గవర్నర్ నజీబ్ జంగ్. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రులు అరుణ్ జైట్లీ, సుష్మాస్వరాజ్, వెంకయ్య నాయుడు పాల్గొన్నారు.

పటేల్ విగ్రహానికి ప్రధాని మోడీ నివాళులు

పటేల్ విగ్రహానికి ప్రధాని మోడీ నివాళులు

పార్లమెంట్ ఆవరణలో ఆయన చిత్రపటానికి పలువురు నేతలు నివాళులర్పించారు. లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, ప్రధాని నరేంద్రమోడీ, కేంద్రమంత్రులు వెంకయ్య నాయుడు, సుష్మా స్వరాజ్, భాజపా అగ్రనేత ఎల్ కే అద్వానీ తదితరులు నివాళులర్పించిన వారిలో ఉన్నారు.

పటేల్ విగ్రహానికి ప్రధాని మోడీ నివాళులు

పటేల్ విగ్రహానికి ప్రధాని మోడీ నివాళులు

పార్లమెంట్ ఆవరణలో ఆయన చిత్రపటానికి పలువురు నేతలు నివాళులర్పించారు. లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, ప్రధాని నరేంద్రమోడీ, కేంద్రమంత్రులు వెంకయ్య నాయుడు, సుష్మా స్వరాజ్, భాజపా అగ్రనేత ఎల్ కే అద్వానీ తదితరులు నివాళులర్పించిన వారిలో ఉన్నారు.

English summary
Prime Minister Narendra Modi and Delhi Lt Governor Najeeb Jung after paying tribute to Sardar Vallabhbhai Patel on the occasion of his birth anniversary at Patel Chowk in New Delhi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X