వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మరోసారి పంజా విసిరిన నక్సల్స్.. 27 వాహనాలకు నిప్పు

|
Google Oneindia TeluguNews

ముంబై : మహారాష్ట్రలో నక్సల్స్ రెచ్చిపోయారు. ఒకేసారి పెద్దఎత్తున వాహనాలు, యంత్రాలకు నిప్పు పెట్టడం కలకలం రేపింది. గడ్చిరోలి జిల్లాలోని కుర్ఖేడాలో జరిగిన ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనమైంది. రహదారి నిర్మాణ పనులకు సంబంధించిన 27 వాహనాలు, యంత్రాలకు నిప్పంటించడంతో పూర్తిగా కాలిపోయాయి.

ఆశ్రమంలో అత్యాచారం..! ఆశారాం బాపు కుమారుడికి జీవిత ఖైదుఆశ్రమంలో అత్యాచారం..! ఆశారాం బాపు కుమారుడికి జీవిత ఖైదు

Naxals torch 27 vehicles at Gadchiroli road construction site in maharastra

ఇంత పెద్ద మొత్తంలో యంత్రాలు, వాహనాలు కాలి బూడిద కావడంతో కాంట్రాక్టర్ లబోదిబమంటున్నాడు. ఆస్తినష్టం తీవ్రంగా జరిగిందని వాపోతున్నాడు. ఈ ఏడాదిలో ఇలాంటి ఘటన ఇది రెండోది. జనవరిలో కూడా ఇలాగే పలు వాహనాలకు నిప్పంటించారు నక్సల్స్. ఏప్రిల్ 11వ తేదీన గడ్చిరోలిలో నక్సల్స్ కు, సీఆర్పీఎఫ్‌ బలగాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. దానికి ప్రతిఘటనగా ఈ దాడులు చేశారేమోననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

English summary
Naxals have set ablaze 27 machines and vehicles at a road construction site in Kurkheda of Gadchiroli District, Maharastra.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X