వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కూతురు బడ్జెట్ ప్రసంగాన్ని వినేందుకు వచ్చిన తల్లిదండ్రులు...

|
Google Oneindia TeluguNews

భారత దేశ చరిత్రలో మొదటి సారిగా పూర్తిస్థాయిలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన మొదటి మహిళ కావడంతో ఆమే ప్రవేశపెట్టిన బడ్జెట్‌ ఎలా ఉంటుందనేది అందరికి అసక్తిగా మారిన విషయం తెలిసిందే.. ఉదయం 11 గంటలకు బడ్జెట్‌ను ప్రవేశ పెట్టేందుకు గాను ఆర్ధిక మంత్రి నిర్మలా సీతరామన్ పార్లమెంట్ చేరుకునే సమయంలోనే ప్రసంగాన్ని వీక్షించేందుకు తల్లిదండ్రులు సావిత్రి, నారాయన్ సీతారామన్ ప్రత్యేక కారులో పార్లమెంట్‌కు చేరుకున్నారు. కాగా ఆమే తండ్రి రైల్వేలో ఉద్యోగం చేసి రిటైర్ అయ్యాడు.

Nirmala Sitharamans parents have come to see their daughter present her first Budget

ఈ నేపథ్యంలోనే గత ప్రభుత్వ బడ్జెట్‌లకు భిన్నంగా బడ్జెట్ ప్రతులను తీసుకువచ్చిన ఆమే తన టీంతో కలసి సభలోకి ప్రవేశించింది. మంత్రితోపాటు సహయా మంంత్రి అనురాగ్ ఠాకుర్‌తో పాటు,చీఫ్ ఎకనామిక్ అడ్వయిజర్ కృష్ణమూర్తి సుబ్రమణ్యన్, పలువురు సీనియర్ అధికారులు ఉన్నారు. అధికారులు ఆమే వెంట ఉన్నారు. ఈనేపథ్యంలోనే ఆమే ప్రవేశపెట్టబోయో బడ్జెట్‌ ప్రసంగాన్ని వినేందుకు ఆర్ధిక మంత్రి నిర్మాల సీతారామన్ తల్లిదండ్రులు కూడ హజరయ్యారు.

English summary
the first full-time woman finance minister showed up at the Parliament with her budget documents wrapped in a four-fold red cloth instead of a briefcase.Shortly after Nirmala Sitharaman, her father Narayan Sitharaman and mother Savitri arrived at the Parliament to attend their daughter's first budget presentation in the Parliament as the union finance
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X