లాలూకున్న గట్స్ నితీష్కు లేవు: మోడీ రాకపై రబ్రీదేవి

1990లలో తన భర్త, నాటి ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ బిజెపి అగ్రనేత లాల్ కృష్ణ అద్వానీ రథయాత్రను అడ్డుకోగలిగారని చెప్పారు. లాలూలా నితీష్కు అడ్డుకునే శక్తి లేదన్నారు. అద్వానీ రథయాత్రను అడ్డుకన్న గట్స్ లాలూకు ఉండగా నితీష్కు మాత్రం ఇప్పుడు మోడీని అడ్డుకునేందుకు దమ్ము లేదన్నారు.
1990 అక్టోబర్ 23వ తేదీన అద్వానీని నాటి లాలూ ప్రసాద్ యాదవ్ ప్రభుత్వం అయోధ్యకు వెళ్లే దారిలో అరెస్టడు చేసింది. అదే సమయంలో మోడీ ప్రభావం బీహార్లో ఏమీ ఉండదన్నారు.
అదే సమయంలో రాష్ట్రంలో జరిగిన ఓ ఘటన పైన ఆమె స్పందించారు. లక్ష్మణపూర్ ఘటనలో దళితులు చనిపోయారని దానికి కారకులెవరో ముఖ్యమంత్రి చెప్పాలని ప్రశ్నించారు.
More From
-
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం












Click it and Unblock the Notifications