వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ABP-CVoter Opinion Poll: నితీశ్‌కే బీహరీల మొగ్గు.. తేజస్వీతో 10 శాతం ఓటు తేడా..

|
Google Oneindia TeluguNews

బీహర్‌లో తొలి విడత ఎన్నిక మరో 4 రోజుల్లో జరగబోతుంది. అయితే బీహరీల నాడీ ఎలా ఉందో తెలిపేందుకు సంస్థలు సర్వే చేపట్టాయి. అయితే ఏబీపీ సీ ఓటర్ అంచనా వేసింది. 29.5 శాతం మంది బీహరీలు తిరిగి నితీశ్ కుమార్ సీఎం పదవీ చేపట్టాలని కోరుకుంటున్నారని పేర్కొన్నది. ప్రతిపక్ష నేత తేజస్వి యాదవ్ సీఎం కావాలని 19.9 శాతం ఆకాంక్షిస్తున్నారని తెలియజేసింది. మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ 9.8 శాతం మంది మాత్రమే అధికారం చేపట్టాలని కోరుకుంటున్నారని వివిరించింది

చిరాగ్ పాశ్వాన్ సీఎం కావాలని 13.8 శాతం మంది మాత్రమే కోరుకుంటున్నారని చెప్పింది. అయితే 15 ఏళ్ల జేడీయూ, 15 ఏళ్ల ఆర్జేడీ పాలనపై కూడా సర్వే చేపట్టింది. అయితే అందులో ఈస్ట్ బీహర్, మగద్-భోజ్ పూర్, మిథిలాంచల్, సీమాంచల్, నార్త్ బీహార్ మాత్రం జేడీయూ బాగా పాలించిందని తెలిపింది. 61.6 శాతం మంది నితీశ్ పాలనకు జై కొట్టారు.

Nitish Kumar Emerges As Most Preferred CM, Tejashwi Not Far Behind

Recommended Video

Bihar Polls : Article 370 పునరుద్ధరన Bihar నుంచి అమరవీరులైన జవాన్లకు అవమానం! - PM Modi

అయితే ఓటు శాతంలో ఆర్జేడీ ముందువరసలో ఉంది. 46 శాతం ఓట్లతో ఆర్జేడీ ఉండగా.. ఎన్డీఏ 28 శాతం ఓట్లతో రెండో స్థానంలో ఉంది. ఎల్జేపీ 4 శాతం.. ఇతరులు 22 శాతం ఓట్లు సాధిస్తారని వెల్లడించింది. బీహర్‌లో మూడు విడతల ఎన్నికలు జరగనున్నాయి. తొలుత ఈ నెల 28వ తేదీన ఎన్నికలు ప్రారంభమవుతాయి. నవంబర్ 10వ తేదీన ఓట్ల లెక్కింపు ప్రక్రియను చేపడుతారు.

English summary
ABP CVoter Opinion Poll Results: In the final leg of the ABP-CVoter Opinion Poll, as many as 29.5 per cent of Bihar's population seems to be in favour of Nitish Kumar returning as Bihar cm.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X