వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
గీతాంజలి జెమ్స్, మరో 23 సంస్థలకు ఎన్ఎస్ఈ జరిమానా
ముంబై: వార్షిక ఆర్థిక నివేదికను సమర్పించనందుకు గీతాంజలి జెమ్స్ సహా మరో 23 సంస్థలకు నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ జరిమానా విధించింది.
ఇప్పటికీ నిబంధనల ప్రకారం ఆర్థిక ఫలితాలను ప్రకటించకుంటే సస్పెన్షన్ విధించే అవకాశముంది. సెంట్రల్ డిపాజటరీ సర్వీస్ లిమిటెడ్ సంస్థ ఈ నిర్ణయానికి సంబంధించిన లేఖలను వాటాదారులకు పంపనుంది.
షేర్ హోల్డింగ్ ప్యాట్రన్, ఫైనాన్షియల్ ఫలితాలను ప్రకటించని సంస్థల వాటాదారులకు లేఖలు పంపించే విధానాన్ని ప్రారంభించినట్లు ఎన్ఎస్ఈ ప్రతినిధి తెలిపారు. మీరు పెట్టుబడులు పెట్టిన కంపెనీ డిసెంబర్ త్రైమాసికానికి ఆర్థిక ఫలితాలు ప్రకటించలేదని వాటాదారులకు లేఖలు రాయనుంది.
Comments
English summary
National Stock Exchange (NSE) has levied penalties on as many as 24 companies including scam-hit Gitanjali Gems for failure to file financial results for quarter-ended 31 December.
Story first published: Tuesday, March 13, 2018, 20:46 [IST]