కాల్పులకు తెగబడ్డ పాక్: జవాను మృతి, 7గురికి గాయాలు
రాజోరి ప్రాంతంలో కాల్పులకు తెగబడ్డ పాకిస్తాన్ భద్రతా దళాలు హెవీ మోర్టార్లతో భారీగా కాల్పులు జరిపాయి. ఒక భారత జవాను మృతి చెందగా, ఏడుగురికి గాయాలయ్యాయి.
శ్రీనగర్: జమ్మూకశ్మీర్లో సోమవారం తెల్లవారుజామున పాకిస్తాన్ భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో ఒక భారత జవాను మరణించగా, ఏడుగురు జవాన్లు గాయపడ్డారు. బీఎస్ఎఫ్కు చెందిన హెడ్ కానిస్టేబుల్ రాజ్ సింగ్.. పాక్ కాల్పుల్లో ప్రాణాలు విడిచారు. రాజోరి ప్రాంతంలో పాకిస్తాన్ భద్రతా దళాలు హెవీ మోర్టార్లతో భారీగా కాల్పులు జరిపాయి.
In pic: BSF head constable Rai Singh who lost his life in heavy shelling by Pakistan in Rajouri district of Jammu and Kashmir. pic.twitter.com/krnwIOEGy4
— ANI (@ANI_news) 21 November 2016
కాగా, గత 24 గంటల్లో సరిహద్దు కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాక్ మూడు సార్లు ఉల్లంఘించింది. పాక్ కాల్పులకు ధీటుగా భారత జవాన్లు కూడా స్పందిస్తున్నట్ల ఇండియన్ ఆర్మీ ట్విట్టర్ ద్వారా తెలిపింది.
సెప్టెంబర్లో భారత్ జరిపిన సర్జికల్ స్ట్రైక్స్ తర్వాత ఇప్పటికి వరకూ నియంత్ర రేఖ, అంతర్జాతీయ సరిహద్దుల్లో పాక్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని 286 సార్లు ఉల్లంఘించింది. ఈ దాడుల్లో 26 మంది మరణించగా, వీరిలో 14 మంది జవాన్లు ఉన్నారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications