వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
బద్రీనాథ్లో కూలిన హెలికాప్టర్: ఇంజినీర్ మృతి, క్షేమంగా పైలట్లు, ప్రయాణికులు
ఉత్తరాఖండ్లోని బద్రీనాథ్లో శనివారం ఉదయం హెలికాప్టర్ ప్రమాదం చోటు చేసుకుంది. బద్రీనాథ్ నుంచి హరిద్వార్కు భక్తులను తీసుకొని వెళ్తూ కుప్పకూలిపోయింది.
బద్రీనాథ్: ఉత్తరాఖండ్లోని బద్రీనాథ్లో శనివారం ఉదయం హెలికాప్టర్ ప్రమాదం చోటు చేసుకుంది. బద్రీనాథ్ నుంచి హరిద్వార్కు భక్తులను తీసుకొని వెళ్తూ టేకాఫ్ సమయంలో కుప్పకూలిపోయింది. ఎనిమిది మందితో వెళ్తున అగస్టా 119 హెలికాప్టర్ ప్రమాదానికి గురికావడంతో ఒకరు మృతి చెందారు.
ఈ హెలికాప్టర్లో మొత్తం ఐదుగురు ప్రయాణికులు, ఇద్దరు పైలెట్లు, ఒక ఇంజినీరు ఉన్నారు. ప్రమాదంలో ఇంజినీరు ప్రాణాలు కోల్పోగా.. పైలెట్లు స్వల్పంగా గాయపడ్డారు. కాగా, ప్రయాణికులు క్షేమంగానే ఉన్నారని డీజీసీఏ అధికారులు తెలిపారు.
ప్రమాదాన్ని
పరిశీలించేందుకు
విచారణ
బృందం
ఘటనా
స్థలానికి
చేరుకుంది.
ఈ
ప్రమాదంలో
మృతి
చెందిన
ఇంజినీరు
కుటుంబానికి
ఉత్తరాఖండ్
ముఖ్యమంత్రి
త్రివేంద్ర
సింగ్
రావత్
సంతాపాన్ని
తెలియజేశారు.
హెలికాప్టర్
ప్రమాదం
తీవ్ర
దిగ్భాంత్రికి
గురి
చేసిందని
ఆయన
పేర్కొన్నారు.
Comments
English summary
A helicopter carrying pilgrims crashed soon after take-off from the Himalayan shrine of Badrinath in Uttarakhand today, killing a crew member and injuring two pilots.
Story first published: Saturday, June 10, 2017, 10:22 [IST]