వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డబుల్ డెక్కర్ బస్సు-ట్రక్కు ఢీ, 20 మృతి, 21 మందికి గాయాలు

|
Google Oneindia TeluguNews

ఉత్తరప్రదేశ్‌లోని కనౌజ్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఘినోయ్ గ్రామం వద్ద డబుల్ డెక్కర్ బస్సును-ట్రక్కు ఢీ కొనడంతో మంటలు వ్యాపించాయి. ప్రమాద సమయంలో బస్సులో 50 మంది ప్రయాణికులు ఉన్నారు. స్థానికుల సమాచారంతో వెంటనే అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగారు. ప్రమాదంలో 20 మంచి చనిపోయారని, 21 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు.

Over 50 passengers feared trapped inside burning bus in UPs Kannauj

ఎగిసిపడుతోన్న మంటలను ఆర్పివేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కనౌజ్ జిల్లా గుర్సాగంజ్ నుంచి జైపూర్ వెళ్తుండగా జీటీ రోడ్డు వద్ద బస్సు ప్రమాదానికి గురైంది. ప్రమాద ఘటనపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. ఘటనాస్థలానికి వెళ్లి క్షతగాత్రులకు వైద్యం సాయం అందజేయాలని జిల్లా కలెక్టర్, ఎస్పీలను ఆదేశించారు.

బస్సు ప్రమాదానికి గురయ్యాక ప్రయాణికులు బయటకొచ్చే వీలులేకుండా పోయిందని తెలుస్తోంది. బస్సులో అప్పటికే ప్రయాణికులు నిద్రపోయారని.. తలుపు, కిటికీలు తెరుచుకోకపోవడంతో అందులోనే ఉండిపోయారని తెలుస్తోంది. డబుల్ డెక్కర్ బస్సు విమల్ బస్సు సర్వీసెస్‌కు చెందినదిగా అధికారులు గుర్తించారు.

English summary
50 passengers were feared trapped in a burning bus at the GT Road in Uttar Pradesh's Kannauj.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X