వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆరో రోజు అదే సీన్: ఉభయ సభలు వాయిదా, వెంకయ్య నాయుడు ఆగ్రహం

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: పార్లమెంటు ఉభయ సభల్లో ఆరో రోజు కూడా అదే ఆందోళనలు, నిరసనలు పునరావృతం అయ్యాయి. ఉదయం పదకొండు గంటలకు సభ ప్రారంభం కాగానే టీఆర్ఎస్, అన్నాడీఎంకే సభ్యులు సభలో నిరసన తెలిపారు.

చిన్నారి సంప్రీతి కీమోథెరపీ సాయం కోసం ఓ వెయిటర్ తండ్రి ఆవేదన చిన్నారి సంప్రీతి కీమోథెరపీ సాయం కోసం ఓ వెయిటర్ తండ్రి ఆవేదన

ఆ రెండు పార్టీల సభ్యులు వెల్‌లోకి వెళ్లి నిరసనలు తెలిపారు. లోకసభలో గందరగోళం చెలరేగడంతో స్పీకర్ సుమిత్రా మహాజన్ సభను పన్నెండు గంటల వరకు వాయిదా వేశారు.

Parliament updates: Lok Sabha, Rajya Sabha adjourned

రాజ్యసభలోను గందరగోళం కనిపించింది. నిరసన వ్యక్తం చేస్తున్న సభ్యులపై రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు పలుమార్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం సభను సోమవారానికి వాయిదా వేశారు.

English summary
Parliament updates, Lok Sabha, Rajya Sabha adjourned as AIADMK, TRS MPs create ruckus in both Houses.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X