వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మరికాస్త ఉపశమనం: ఐదో రోజూ తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: గత నెలరోజులకుపైగా వరుసగా పెరిగిన పెట్రో ధరలు ఐదు రోజులుగా వరుసగా తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు కాస్త దిగిరావడంతో వరుసగా ఐదో రోజూ దేశంలో ఇంధన ధరలు తగ్గాయి. దీంతో వినియోగదారుడికి మరికాస్త ఊరట లభించినట్లయింది.

వాహనదారులకు శుభవార్త: వరుసగా 4వ రోజు తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలువాహనదారులకు శుభవార్త: వరుసగా 4వ రోజు తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు

దేశ రాజధానిలో లీటర్ పెట్రోల్ ధర 30పైసలు తగ్గి రూ. 81.34గా ఉంది. డీజిల్ కూడా 27పైసలు తగ్గి లీటర్ ధర రూ. 74.92గా ఉంది. ధరలు అత్యధికంగా ఉండే ముంబైలో కూడా ఇంధన ధరలు కాస్త తగ్గాయి. ముంబైలో లీటర్ పెట్రోల్ ధర 30పైసలు తగ్గి రూ.86.91గా ఉంది. డీజిల్ ధర 28పైసలు తగ్గి రూ.78.54గా ఉంది.

Petrol, diesel prices dip for the fifth straight day

అక్టోబర్ 4న ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రికార్డు స్థాయిలో రూ.91.34కు చేరిన విషయం తెలిసిందే. గత ఐదు రోజుల్లో పెట్రోల్‌పై రూ.1.39పైసలు, డీజిల్‌పై 80పైసల వరకు తగ్గింది. అక్టోబర్ 5వ తేదీన ఎక్సైజ్ సుంకాన్ని కేంద్రం తగ్గించడంతో పెట్రోల్, డీజిల్ ధరపై రూ.2.50 వరకూ తగ్గింపు లభించింది.

English summary
Prices of both petrol and diesel across the country witnessed a dip on Monday. After a reduction of 30 paise, the petrol price in the national capital settled at Rs 81.44 per litre. In Mumbai too, the petrol price was slashed by 30 paise. It is now being retailed at Rs 86.91 per litre.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X