వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చెన్నైలో పెట్రోల్, డీజీలు ధరల పెరుగుదల, వ్యాట్ ధరలను పెంపు కారణమా?

తమిళనాడు రాష్ట్రంలో పెట్రోల్, డీజీల్ ధరలు పెరిగాయి. పెట్రోల్ పై రూ.3.78, డీజీల్ పై రూ.1.78 పెరిగాయి. వ్యాట్ ట్యాక్స్ ధరలను సమీక్షించడంతో పెట్రోల్ , డీజీల్ ధరలు పెరిగాయి.

By Narsimha
|
Google Oneindia TeluguNews

చెన్నై:తమిళనాడు రాష్ట్రంలో పెట్రోల్, డీజీల్ ధరలు పెరిగాయి. పెట్రోల్ పై రూ.3.78, డీజీల్ పై రూ.1.78 పెరిగాయి. వ్యాట్ ట్యాక్స్ ధరలను సమీక్షించింది తమిళనాడు ప్రభుత్వం.దీంతో వ్యాట్ టాక్స్ ను పెంచాలని నిర్ణయం తీసుకొంది. కొత్త ధరలను తక్షణమే అమల్లోకి వచ్చాయి.

వ్యాట్ ధరలను తమిళనాడు ప్రభుత్వం సమీక్షించింది.అయితే వ్యాట్ ధరలను పెంచుతూ సర్కార్ నిర్ణయం తీసుకొంది. పెట్రోల్ పై లీటర్ కు రూ.3.78 , డీజీల్ పై రూ.1.78 పెంచాలని సర్కార్ నిర్ణయం తీసుకొంది.

అయితే ఈ ధరల పెంపును పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ధరల పెంపుతో సామాన్యులు తీవ్రంగా ఇబ్బందులు పడే అవకాశం ఉందని అసోసియేషన్ అభిప్రాయపడింది.

 petrol up by Rs. 3.78, diesel by Rs.1.70 as TN revises VAT

వ్యాట్ ధరల పెంపు నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. పెట్రోల్ పై 27 శాతం ఉన్న వ్యాట్ ను 34 శాతానికి, డీజీల్ పై 21.4 శాతం ఉన్న వ్యాట్ ను 25 శాతానికి పెంచుతూ తమిళనాడు ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.

ధరల పెంపుతో రవాణా ఖర్చులు పెరిగి నిత్యావసర సరుకుల ధరలు కూడ పెరిగే అవకాశం ఉందని అసోసియేషన్ అధ్యక్షుడు కెపీ మురళి అభిప్రాయపడ్డారు.వ్యాట్ ధరల పెంపుతో లీటర్ పెట్రోల్ ధర రూ.75 కు చేరింది.

English summary
prices of petrol and diesel in Tamil nadu went up by Rs. 3.78 and Rs. 1.78 respectively , following the state.government of Tamilnadu revising the VAT on these products.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X