పీజీసీఐఎల్ 70 డిప్లొమా ట్రైనీ, అసిస్టెంట్లకు నోటిఫికేషన్ విడుదల
పీజీసీఐఎల్(పవర్
గ్రిడ్
కార్పొరేషన్)
70పోస్టుల
భర్తీకి
గానూ
నోటిఫికేషన్
జారీ
చేసింది.
ఇందులో
65
డిప్లొమా
ట్రైనీ,
5
అసిస్టెంట్
పోస్టులు
ఉన్నాయి.
ఉద్యోగార్థులు
డిసెంబర్
29,
2017లోగా
ఆన్లైన్
ద్వారా
దరఖాస్తు
చేసుకోవచ్చు.
సంస్థ పేరు: పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్
పోస్టు
పేరు:
డిప్లొమా
ట్రైనీ,
అసిస్టెంట్(ఎఫ్అండ్ఏ)
ఖాళీల
సంఖ్య:
70
జాబ్
లొకేషన్:
దేశ
వ్యాప్తంగా
ఎక్కడైనా.
చివరి
తేదీ:
డిసెంబర్
29,
2017
1. డిప్లొమా ట్రైనీ(65ఖాళీలు): రూ. 16,500/-
2. అసిస్టెంట్(ఎఫ్అండ్ఏ)(05ఖాళీలు): రూ.12,500-27,500/-
విద్యార్హత: డిప్లొమా ట్రైనీకి.. గుర్తింపు పొందిన బోర్డు/యూనివర్సిటీ నుంచి ఇంజినీరింగ్ డిప్లొమాలో 70శాతం మార్కుల(ఓబీసీలకు)తో ఉత్తీర్ణులు అయ్యుండాలి. ఎస్సీ అభ్యర్థులైతే పాస్ మార్కులు ఉంటే సరిపోతుంది. అసిస్టెంట్(ఎఫ్అండ్ఏ) కోసం గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా సంస్థ/కాలేజీ నుంచి బీకాంలో ఫస్ట్ డివిజన్ లో పాస్ అయ్యుండాలి. ఎస్సీ, ఎస్టీలకు పాస్ మార్కులు.
వయోపరిమితి: డిప్లొమా ట్రైనీకి దరఖాస్తు చేసే అభ్యర్థుల 27ఏళ్లు.అసిస్టెంట్ పోస్టు కోసం దరఖాస్తు చేసేవారికి 28ఏళ్లు. 27.12.2017 నుంచి పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది.
ముఖ్యమైన తేదీలుఫ చివరి తేదీ డిసెంబర్ 29, 2017
ఎలా దరఖాస్తు చేయాలో తెలుసుకోవాలంటే.. ఇక్కడ క్లిక్ చేయండి.