వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అందరు కార్యకర్తల్లా.. ప్రధాని మోడీ స్వయంగా భోజనం తెచ్చుకున్నారు

బీజేపీ కార్యకర్తల సమావేశం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన వెంట లంచ్ బాక్స్ తెచ్చుకున్నారు. పార్టీ సహచరులతో కలిసి కూర్చొని భోజనం చేశారు.

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: బీజేపీ కార్యకర్తల సమావేశం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన వెంట లంచ్ బాక్స్ తెచ్చుకున్నారు. పార్టీ సహచరులతో కలిసి కూర్చొని భోజనం చేశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాన్ని బీజేపీ ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది.

PM Modi Brought His Own Lunch To Meeting, 'Such Equality' Tweets BJP

ఈ ఆసక్తికర సన్నివేశం ప్రధాని మోడీ లోకసభ నియోజకవర్గం వారణాసిలో చోటుచేసుకుంది. కార్యకర్తల సమావేశానికి వచ్చిన మోడీ తన భోజనాన్ని తానే స్వయంగా తెచ్చుకున్నారు. అంతేకాకుండా పార్టీ కార్యకర్తలతో కలిసి తినడం గమనార్హం.

కార్యకర్తలతో కలిసి భోజనం చేస్తున్న ఓ ఫొటోను బీజేపీ సోషల్ మీడియా ద్వారా విడుదల చేస్తూ.. సమానత్వం బీజేపీ ఒక్కదానితో మాత్రమే సాధ్యమని పేర్కొంది. వారణాసిలో గురువారం మోడీ 26 వేల మంది బూత్‌ స్థాయి అధికారులతో సమావేశమయ్యారు.

English summary
PM Modi Brought His Own Lunch To Meeting, 'Such Equality' Tweets BJP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X