వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజ్యసభలో మోడీ ఫేర్‌వెల్ స్పీచ్: సీఎం రమేష్ రాజీనామా, ఇదీ కారణం

|
Google Oneindia TeluguNews

Recommended Video

సీఎం రమేష్ రాజీనామా ? మోడీ ఫేర్‌వెల్ స్పీచ్

న్యూఢిల్లీ: రాజ్యసభ నుంచి రిటైర్ అవుతున్న ఎంపీలను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోడీ సభలో ప్రసంగించారు. వారిని ఆయన ప్రశంసించారు. వారి భవిష్యత్తు బాగుండాలని ఆయన ఆశించారు.

ప్రతి ఎంపీ కూడా తమకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించుకున్నారన్నారు. ప్రతి ఒక్కరు దేశ భవిష్యత్తు కోసం తమవంతు సహకారం అందించారన్నారు.

PM Modis Farewell Speech For Retiring MPs In Rajya Sabha

ఇదిలా ఉండగా, ప్రస్తుతం తెలంగాణ నుంచి రాజ్యసభ ఎంపీగా పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్న టీడీపీ నేత సీఎం రమేష్ రాజీనామా చేశారు. ఇటీవల ఏపీలో మూడు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. టీడీపీ తరఫున ఆయన ఎంపికయ్యారు.

సాంకేతిక కారణాల దృష్ట్యా ఒకే సమయంలో అటు తెలంగాణ, ఇటు ఏపీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా కొనసాగడానికి వీల్లేదు కాబట్టి ఆయన రాజీనామా చేశారు.

వాస్తవంగా ఏప్రిల్ 2 వరకు సీఎం రమేష్ పదవీ కాలం ఉంది. కానీ ఏపీ నుంచి ఎన్నికైనందున ఆయన తెలంగాణ పేరిట కొనసాగరాదని నిర్ణయించుకున్నారు. ఆయన రాజీనామాను వెంటనే ఆమోదించారని తెలుస్తోంది.

English summary
All those who are retiring from the house (Rajya Sabha) today have their own significance and each of them tried their best to contribute to the glorious future of this country. I wish you success in future, says PM Modi in Rajya Sabha.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X