వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నాథూరాం గాడ్సే వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పిన ... ప్రజ్ఞాసింగ్

|
Google Oneindia TeluguNews

మహాత్మగాంధిని చంపిన నాథూరాం గాడ్సేను దేశభక్తుడిగా అభివర్ణిస్తూ మరోసారి వివాదంలో చిక్కుకున్నబోపాల్ లోక్‌సభ అభ్యర్థి ప్రజ్ఞాసింగ్ ఠాకూర్‌ చేసిన వ్యాఖ్యలపై ఆమే వెనక్కి తగ్గారు. తన వ్యాఖ్యలను వక్రికరించారని అవి గాడ్సే పై చేసిన వ్యాఖ్యలు పూర్తిగా వ్యక్తిగతమైనవని పేర్కోన్నారు.తన వ్యాఖ్యలు ఎవరికైన ఇబ్బంది కల్గించి ఉంటే క్షమించాలని కోరారు.

pragya sing thakur said sorry comments on Nathuram Godse

కాగా మహాత్మగాంధిని చంపిన గాడ్సే తోలిహిందు తీవ్రవాదీ అంటూ నటుడు కమలహాసన్ వివాదస్పద వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలోనే బోపాల్ పార్లమెంట్ అభ్యర్థి అయిన ప్రజ్ఞాసింగ్ ఠాకూర్‌ గాడ్సేను దేశభక్తుడంటూ కీర్తించింది. దీంతో ఆమే వ్యాఖ్యలు దుమారాన్ని రేపాయి. రాజకీయ పార్టీలు నుండి ఆమే విమర్శలు ఎదుర్కోంది.

దీంతోపాటు బీజేపీ సైతం ఆమే వ్యాఖ్యలతో ఏకిభవించకపోవడంతో పాటు బహిరంగ క్షమాపణ చెప్పాలని కోరింది. దీంతో సాధ్వీ వెనక్కి తగ్గారు. ఆమే వివాదస్పద వ్యాఖ్యలు చేసిన కొద్ది గంటల్లోనే తన వ్యాఖ్యలు ఎవరికైన ఇబ్బంది కల్గించి ఉంటే క్షమించాలని కోరారు. మరోవైపు మీడియా తన వ్యాఖ్యలను వక్రీకరించిందని చెప్పారు.

English summary
Bopal bjp mp candidate pragya sing thakur said sorry to her comments on Nathuram Godse as patriotic
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X