వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆలయంలో పూజలు చేస్తూ అర్చకుడి మృతి, తమిళనాడులో ఘటన

|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడులో ఓ దేవాలయంలో విషాధం చోటు చేసుకుంది. నమ్మక్కల్‌లోని ఆలయంలో పూజారి.. దేవుడి మెడలో తులసి మాల వేసి, ఆ తర్వాత హఠాత్తుగా కిందపడి చనిపోయారు. ఆలయంలో నిత్యం పూజలు చేసే అర్చకుడు ఆ దేవుడి పాదాల చెంతే చివరి శ్వాస విడిచినస్థితి!

అర్చకుడు ఆంజనేయుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి మెడలో తులసి మాల వేసేందుకు ఉపక్రమించారు. ఈ సమయంలో హఠాత్తుగా కిందపడిపోయారు. అనంతరం ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ కన్నుమూశారు.

Priest performing temple rituals falls to death

ఇందుకు సంబంధించిన వీడియో అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది. ఈ సంఘటన ఆదివారం నాడు జరిగింది. పైనుంచి కిందపడటంతో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. అతడికి ఐసీయులో వెంటిలెటర్ పైన చికిత్స అందించారు. కానీ చికిత్స పొందుతూ సోమవారం ఉదయం ప్రాణాలు విడిచారు.

English summary
In a tragic incident caught on camera, a priest performing rituals at a temple in Namakkal, Tamil Nadu fell from a height and died. The video of the incident shows the priest standing on a wooden platform at a certain height.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X