వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పీఎన్బీ స్కాం: రిస్క్ ఆఫీసర్గా ఏకే ప్రధాన్ నియామకం
ముంబై: పంజాబ్ నేషనల్ బ్యాంక్లో కుంభకోణం విలువ(రూ.11,380కోట్లు) మరో రూ.1,300 కోట్లు పెరిగి రూ.12,600 కోట్లకు చేరడంతో దిద్దుబాటు చర్యలు చేపడుతోంది. దీనిలో భాగంగా గ్రూప్ చీఫ్ రిస్క్ ఆఫీసర్గా ఏకే ప్రధాన్ను నియమించింది.
ఈ
విషయాన్ని
మంగళవారం
బీఎస్ఈకి
సమర్పించిన
ఫైలింగ్లో
పేర్కొంది.
నీరవ్
మోడీ,
ఛోక్సీలు
చేసిన
కుంభకోణం
విలువ
రూ.12,600
కోట్లకు
చేరినట్లు
పీఎన్బీ
తన
ఫైలింగ్లో
పేర్కొంది.
ఈ ఫైలింగ్ను సోమవారం రాత్రి బీఎస్ఈకు సమర్పించింది. పీఎన్బీలోని అక్రమార్కులైన ఉద్యోగులతో కుమ్మక్కై మోడీ, చౌక్సీలు తప్పుడు పత్రాలను సృష్టించి నిధులను తరలించారని తెలిపింది.
కాగా, ఇప్పటికే ఈ కేసులో వందల కోట్లు స్వాధీనం చేసుకోగా, కీలక నిందితుడో గోకుల్ శెట్టితోపాటు పలువురు ఉద్యోగులను అరెస్ట్ చేయడం జరిగింది.
Comments
nirav modi pnb punjab national bank fraud mumbai branch gitanjali పీఎన్బీ పంజాబ్ నేషనల్ బ్యాంక్ మోసం ముంబై గీతాంజలి కేంద్రం
English summary
The Punjab National Bank on Tuesday appointed AK Pradhan the group chief risk officer. He currently holds the post of general manager.
Story first published: Wednesday, February 28, 2018, 0:01 [IST]