రజనీకాంత్ రాజకీయాలపై కూతురు సౌందర్య కామెంట్స్
రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తే తాము మద్దతుగా ఉంటామని ఆయన కుటుంబ సభ్యులు చెబుతున్నారు. తన తండ్రి ఏ నిర్ణయం తీసుకున్నా దానికి మద్దతు పలుకుతామని రజనీ కూతురు సౌందర్య తెలిపారు.
చెన్నై: రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తే తాము మద్దతుగా ఉంటామని ఆయన కుటుంబ సభ్యులు చెబుతున్నారు. తన తండ్రి ఏ నిర్ణయం తీసుకున్నా దానికి మద్దతు పలుకుతామని రజనీ కూతురు సౌందర్య తెలిపారు.
రజనీకాంత్ రాజకీయాల్లో చేరుతారనే ప్రచారం చాలా కాలంగా సాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దీనిపై ప్రశ్నించగా సౌందర్య పైవిధంగా స్పందించారు. ఆయన ప్రజల మనిషి అన్నారు. ఇందులో ఎలాంటి సందేహం లేదన్నారు.

తమిళనాడులో ఉన్న మూడు రాజకీయ పార్టీలు (డీఎంకే, బీజేపీ, అన్నాడీఎంకే) ఆయన రాక కోసం ఎదురుచూస్తున్నాయి. ఆయన ఏదైనా పార్టీలో చేరతారా? లేక కొత్త పార్టీ పెడతారా? అన్న సందిగ్ధంలో ఆయా పార్టీల నాయకులు ఉన్నారు.
More From
-
"సీఎం" ఫోటో చిన్నగా వేస్తారా.. నిప్పులు చెరిగిన పిఠాపురం వర్మ !! -
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం












Click it and Unblock the Notifications