వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శ్రీవారిని దర్శించుకున్న నిత్యానందస్వామి, వెంటే రంజిత

By Srinivas
|
Google Oneindia TeluguNews

 Ranjitha and Nityananda in tirumala
చిత్తూరు: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని నిత్యానంద స్వామి బుధవారం ఉదయం దర్శించుకున్నారు. ఆయన వీఐపీ ప్రారంభదర్శన సమయంలో తన శిష్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. నిత్యానంద స్వామి, శిష్యులతో పాటు స్వామి వారిని దర్శించుకున్న వారిలో రంజిత కూడా ఉన్నారు.

నిత్యానంద స్వామిపై పలు ఆరోపణలు ఉన్న విషయం తెలిసిందే. గతంలో ఆశ్రమంలో అసాంఘిక కార్యకలాపాలపై నిత్యానంద పేరు మీడియాలో మార్మోగింది. రంజితతో ఆయన సన్నిహితంగా ఉన్న వీడియో టేపులు సంచలనం రేపాయి. ఇప్పుడు నిత్యానందతో పాటు వచ్చిన శిష్యులలో రంజిత కూడా ఉన్నారు.

సైకో సంచారం

తిరుమల నడకదారిలో ఓ ఉన్మాది కత్తితో విరుచుకుపడ్డాడు. తమిళనాడుకు చెందిన గోవిందరాజులు, లత అనే దంపతులపై దాడి చేసి వారిని తీవ్రంగా గాయపరిచాడు. వారిద్దరిని ఆసుపత్రికి తరలించారు. నడకదారిలోని అక్కగార్ల ఆలయం వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది.

English summary
Ranjitha and Nityananda Swamy in tirumala on Wednesday morning.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X