వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లేపేస్తాం!, ఎక్కువ డబ్బులిస్తే ఆలోచిస్తా: ఆర్బీఐ గవర్నర్ రాజన్‌కు బెదిరింపు

By Srinivas
|
Google Oneindia TeluguNews

ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ రఘురామ్ రాజన్‌కు బెదిరింపి ఈ మెయిల్స్ వచ్చాయి. రాజన్‌కు తన పర్సనల్ మెయిల్ ఐడీకి బెదిరింపు సందేశం వచ్చింది. ఈ నెల ప్రారంభంలో ఈ మెయిల్ వచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి.

అతనిని లేకుండా చేస్తామని ఆ మెయిల్‌లో పేర్కొన్నారు. ముంబై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ మెయిల్ 'ఐడీ ఐఎస్ఐఎస్583847' అనే జీ మెయిల్ నుండి వచ్చింది.

Raghuram Rajan

ఈ మెయిల్‌లో ఉన్న సమాచారం మేరకు... నిన్ను చంపేయడానికి నేను కొందరికి డబ్బులు ఇచ్చాను, నేను వారికి ఇచ్చిన దాని కంటే ఎక్కువ మొత్తం మీరు నాకు ఇస్తే నేను పై విషయమై ఆలోచిస్తాను.. అని మెయిల్‌లో ఉంది. ఈ విషయమై పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు.

English summary
Reserve Bank of India governor Raghuram Rajan has received a threat mail on his personal email id.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X