కొత్త రూ.500 నోటు ముద్రణ, పాతవి కూడ చెల్లుబాటు
కొత్త ఐదువందల రూపాయాల నోటును ప్రవేశపెట్టనున్నట్టు ఆర్బీఐ ప్రకటించింది. ఇదివరకు చలామణిలో ఉన్న ఐదువందల నోటుకు కొనసాగింపుగానే ఈ కొత్త నోట్లను ప్రవేశపెడుతున్నట్టు రిజర్వ్ బ్యాంక్ స్పష్టం చేసింది.
న్యూఢిల్లీ: కొత్త ఐదువందల రూపాయాల నోటును ప్రవేశపెట్టనున్నట్టు ఆర్బీఐ ప్రకటించింది. ఇదివరకు చలామణిలో ఉన్న ఐదువందల నోటుకు కొనసాగింపుగానే ఈ కొత్త నోట్లను ప్రవేశపెడుతున్నట్టు రిజర్వ్ బ్యాంక్ స్పష్టం చేసింది.
పెద్ద నోట్ల రద్దు తర్వాత రిజర్వ్ బ్యాంక్ మరో కీలక నిర్ణయం తీసుకొంది. రూ. 500 కొత్త నోట్లను విడుదల చేయనున్నట్టు మంగళవారంనాడు ప్రకటించింది.

'A'అనే అక్షరంతో కలిపి వీటిని విడుదల చేయనున్నట్టు ఆర్బీఐ వెల్లడించింది.ఇప్పటికే మార్కెట్ లో చలామణిలో ఉన్న పాత ఐదువందల నోట్లు కూడ చెల్లుబాటు అవుతాయని ఆర్బీఐ ప్రకటించింది.కొత్త నోట్లపై 'A'అనే అక్షరంతోపాటు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ ఉర్జిత్ పటేల్ సంతకం కూడ ఉంటుందని తెలిపింది.
More From
-
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
మిథునరాశిలో బృహస్పతి ప్రత్యక్ష సంచారం.. ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
ఉగాది నుంచి మకర రాశి, ధనుస్సు రాశి వారి జాతక ఫలం -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
today rashiphalalu:కుంభరాశిలో ముఖ్య గ్రహాలతో వీరింట సంపదల పంట! -
నరేంద్ర మోదీ స్టేడియంలో లక్కీ లెగ్ ల్యాండ్- లెక్క సరిపోయింది -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
26 ఏళ్లుగా వెంకటేష్ రికార్డును బద్ధలు కొట్టలేకపోతున్న తెలుగు స్టార్ హీరోలు -
కుప్పకూలుతున్న బంగారం రేట్లు- ఈ వారంలో












Click it and Unblock the Notifications