వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బిహార్ లో కుదిరిన పోత్తులు ఆర్జెడి 19, కాంగ్రెస్ 9 స్థానాల్లో పోటి

|
Google Oneindia TeluguNews

పాట్నా..గత కొద్ది రోజులుగా ఆర్జేడి ,కాంగ్రెస్ పార్టీల మధ్య జరుగుతున్న పోత్తుల పై చర్చలు ఓ కొలిక్కి వచ్చాయి.పోటి చేసే పార్టీలు కలిసి ఓ అవగహను వచ్చినట్టు సమాచారం.ఓప్పందం ప్రకారం ఆర్జెడి 19 స్థానాల్లో, కాంగ్రెస్ 9 స్థానాల్లో ,మిగతా 12 స్థానాల్లో ఇతర పార్టీలు పోటి చేయనున్నాయి,త్వరలోనే పార్టీల మధ్య సీట్ల పంపకం పై అధికారిక ప్రకటన చేయనున్నారు.

బిహార్ లోని మొత్తం 40 లోక్ సభ స్థానలకు గాను ఆర్జేడి 19 లోక్ సభ స్థానాల్లో పోటి చేయనుండగా కాంగ్రెస్ పార్టీ 9 సీట్లలో పోటి కి దిగేందుకు రెండు పార్టీల మధ్య ఒప్పందాలు కుదిరాయి..అయితే కాంగ్రెస్ మొదట 11 సిట్లలో పోటి చేసేందుకు సిద్దమైంది..కాని తన డిమాండ్ ను తగ్గి తోమ్మిది సీట్లలో పోటి చేసేందుకు పరిమితమైంది..దీంతో ఆ సీట్లను సిపిఐ- ఎమ్‌ఎల్ కు ఇచ్చేందుకు ఒప్పుకుంది. కాగా మిగిలిన వాటిలో నాలుగు స్థానాల్లో RLSP ,రెండు స్థానాల్లో HAM(S) రెండు స్థానాల్లో శారద్ యాదవ్ కు చెందిన LJD,ఒక స్థానంలో ముఖేష్ సాహానికి చెందిన వికాశీల్ ఇన్‌సాన్ పార్టీ పోటి చేయనున్నాయి.

RJD may keep 19 Bihar seats, leave 9 for Congress

కాగా జేఎన్‌టీయు మాజి ప్రెసిడెంట్ కన్హాయ కుమార్ కు బెగుసరాయి స్థానం నుండి పోటి చేయించాలని సిపిఐ భావించింది. అయితే ఆ సీటుకు సంభంధించి ఎలాంటి క్లారిటి రాలేదు..కాని అక్కడి నుండి సిపిఐ పోటి చేసే అవకాశం ఉంది.

English summary
After several rounds of negotiations with the RJD leadership in Patna and Delhi over the last few days, RJD and Congress will contest on 19 and nine seats, respectively. The smaller partners will be accommodated on the remaining seats.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X