వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కర్ణాటక ఎన్నికలు: ప్రైవేటు బస్సులో రూ.100కోట్లకుపైగా నగదు పట్టివేత
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో భారీగా నగదు పట్టుబడటం ఇప్పుడు కలకలం రేపుతోంది. కర్ణాటకలోని చిక్కబళ్లాపూర్ జిల్లా తిప్పగానిపల్లి వద్ద మంగళవారం తనిఖీలు చేపట్టారు.
ఈ నేపథ్యంలో వెంకటేశ్వర ట్రావెల్స్ అనే ప్రైవేటు బస్సును తనిఖీ చేయగా భారీ మొత్తంలో నగదు బయటపడింది. ఆ నగదును స్వాధీనం చేసుకుని లెక్కించగా..రూ.100కోట్లకుపైగా ఉన్నట్లు తేలింది.
ఈ నగదును ఎక్కడి నుంచి ఎక్కిడికి తీసుకెళ్తున్నారన్న దానిపై కర్ణాటక పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కర్ణాటకకు ఈ డబ్బు తరలిస్తున్నట్లు ప్రాథమిక అంచనాకు వచ్చినట్లు తెలిసింది.
Comments
karnataka assembly elections 2018 karnataka assembly elections money currency కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు 2018 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు డబ్బు కరెన్సీ
English summary
Rs. 100 crores seized from a travel bus in Chikkaballapur in Karnataka state on Tuesday.
Story first published: Tuesday, April 17, 2018, 14:32 [IST]