వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కర్ణాటక ఎన్నికలు: ప్రైవేటు బస్సులో రూ.100కోట్లకుపైగా నగదు పట్టివేత

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో భారీగా నగదు పట్టుబడటం ఇప్పుడు కలకలం రేపుతోంది. కర్ణాటకలోని చిక్కబళ్లాపూర్ జిల్లా తిప్పగానిపల్లి వద్ద మంగళవారం తనిఖీలు చేపట్టారు.

ఈ నేపథ్యంలో వెంకటేశ్వర ట్రావెల్స్ అనే ప్రైవేటు బస్సును తనిఖీ చేయగా భారీ మొత్తంలో నగదు బయటపడింది. ఆ నగదును స్వాధీనం చేసుకుని లెక్కించగా..రూ.100కోట్లకుపైగా ఉన్నట్లు తేలింది.

Rs. 100 crores seized from a travel bus in Chikkaballapur

ఈ నగదును ఎక్కడి నుంచి ఎక్కిడికి తీసుకెళ్తున్నారన్న దానిపై కర్ణాటక పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కర్ణాటకకు ఈ డబ్బు తరలిస్తున్నట్లు ప్రాథమిక అంచనాకు వచ్చినట్లు తెలిసింది.

English summary
Rs. 100 crores seized from a travel bus in Chikkaballapur in Karnataka state on Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X