వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేరళలో మరో హత్య: నడిరోడ్డుపై ఆరెస్సెస్ కార్యకర్తను పొడిచి, చంపేశారు

సీపీఐ అధికారంలో ఉన్న కేరళలో వరుసగా రాజకీయ హత్యలు కొనసాగుతున్నాయి. తాజాగా మరో ఆరెస్సెస్ కార్యకర్త హత్యకు గురయ్యారు. అధికార సీపీఎం కార్యకర్తలే ఈ హత్యకు పాల్పడినట్లుగా అనుమానిస్తున్నారు.

|
Google Oneindia TeluguNews

తిరువనంతపురం: సీపీఐ అధికారంలో ఉన్న కేరళలో వరుసగా రాజకీయ హత్యలు కొనసాగుతున్నాయి. తాజాగా మరో ఆరెస్సెస్ కార్యకర్త హత్యకు గురయ్యారు. అధికార సీపీఎం కార్యకర్తలే ఈ హత్యకు పాల్పడినట్లుగా అనుమానిస్తున్నారు.

అరెస్సెస్ కార్యకర్త అయిన ఆనంద్‌పై ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో ఈ దాడి జరిగింది. బైక్ పైన వెళ్తున్న అతన్ని గుర్తు తెలియని దుండగులు కత్తులతో దాడి చేసి పొడిచారు.

RSS worker hacked to death in Kerala's Guruvayur

గురువాయుర్‌లోని నెన్మిని వద్ద ఈ సంఘటన చోటు చేసుకుంది. దుండగులు పలుమార్లు పొడవడంతో ఆనంద్ తీవ్రంగా గాయపడ్డాడు. అతనిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఆయన ఆసుపత్రిలో ప్రాణాలు విడిచారు.

English summary
A RSS worker was hacked to death, allegedly by CPM workers at Nenmeni in the temple town this afternoon, police said. The victim, Anandan,(23), was riding a motorcycle when he was attacked by the CPM workers in a car. Though he was rushed to hospital, his life could not be saved, police said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X