Sadist: పెంపుడు తల్లి మీద రెండుసార్లు ?, పెళ్లి అయినా అర్దరాత్రి కామాంధుడు, కొడుకు చిక్కితే !
బెంగళూరు/ పుత్తూరు: బిడ్డలు లేకపోవడంతో పెంపుడు కొడుకును సొంత బిడ్డలాగా ఆమె చూసుకుంటున్నది. ఒకే ఇంట్లో పెంపుడు తల్లి, కొడుకు నివాసం ఉంటున్నారు. ఇంతకాలం ప్రతిరోజు రాత్రి ఇంటికి చేరుకుంటున్న కొడుకు అతనిపాటికి అతను భోజనం చేసి నిద్రపోతున్నాడు. ఎప్పటిలాగా రెండు రోజుల క్రితం రాత్రి ఇంటికి వెళ్లిన కొడుకు భోజనం చేసి అతని రూమ్ లోకి వెళ్లి నిద్రపోయాడు. అర్దరాత్రి దాటిన తరువాత జంతువులాగా పెంపుడు తల్లి నిద్రపోతున్న రూమ్ లోకి వెళ్లిన కామాంధుడు పెంపుడు తల్లి మీద లైంగిక దాడి చేశాడు .ఆ సమయంలో ఆమె తప్పించుకోవడానికి ప్రయత్నించి కేకలు వెయ్యడానికి ప్రయత్నించింది. ఆమె నోట్లో బట్టలు కుక్కిన కామాంధుడు చంపేస్తానని కత్తితో బెదిరించి పెంపుడు తల్లి మీద అత్యాచారం చేశాడు. బాధితురాలు మౌనంగా ఉండిపోవడంతో మరుసటి రోజు పట్టపగలు పెంపుడు తల్లి మీద మరోసారి అత్యాచారం చేసిన కామాంధుడు విషయం బయటకు తెలిస్తే చంపేస్తానని మరోసారి పెంపుడు తల్లిని బెదిరించాడు.
Wife:
భార్యకు
బలుపు
ఎక్కువ,
భర్తకు
గుడ్
బాయ్
చెప్పి
ప్రియుడితో
చెక్కేసింది,
ఏదో
చెయ్యాలని,
చివరికి
!

పెంపుడు తల్లి
కర్ణాటకలోని పుత్తూరు తాలుకాలోని కదంబాడి గ్రామం సమీపంలోని కురిక్కార ఏరియాలో ఓ మహిళ నివాసం ఉంటున్నది. ఈ మహిళకు 33 ఏళ్ల పెంపుడు కొడుకు ఉన్నాడు. మహిళ, ఆమె పెంపుడు కొడుకు ఇన్ని సంవత్సరాలు ఒకే ఇంటిలోనే నివాసం ఉంటున్నారు. ఉదయం ఇంటి నుంచి బయటకు వెలుతున్న పెంపుడు కొడుకు రాత్రి ఇంటికి వెళ్లి నిద్రపోతున్నాడు.

రాత్రి ఇంటికి వెళ్లిన పెంపుడు కొడుకు
బిడ్డలు
లేకపోవడంతో
పెంపుడు
కొడుకును
సొంత
బిడ్డలాగా
ఆమె
చూసుకుంటున్నది.
ఒకే
ఇంట్లో
పెంపుడు
తల్లి,
కొడుకు
నివాసం
ఉంటున్నారు.
ఇంతకాలం
ప్రతిరోజు
రాత్రి
ఇంటికి
చేరుకుంటున్న
కొడుకు
అతనిపాటికి
అతను
భోజనం
చేసి
నిద్రపోతున్నాడు.
ఎప్పటిలాగా
జనవరి
12వ
తేదీ
రాత్రి
ఇంటికి
వెళ్లిన
కొడుకు
భోజనం
చేసి
అతని
రూమ్
లోకి
వెళ్లి
నిద్రపోయాడు.

వేకువ జామున 3 గంటలకు ?
అర్దరాత్రి దాటిన తరువాత వేకువ జామున 3 గంటల సమయంలో జంతువులాగా పెంపుడు తల్లి నిద్రపోతున్న రూమ్ లోకి వెళ్లిన కామాంధుడు పెంపుడు తల్లి మీద లైంగిక దాడి చేశాడు .ఆ సమయంలో ఆమె తప్పించుకోవడానికి ప్రయత్నించి కేకలు వెయ్యడానికి ప్రయత్నించింది. ఆమె నోట్లో బట్టలు కుక్కిన కామాంధుడు చంపేస్తానని కత్తితో బెదిరించి పెంపుడు తల్లి మీద అత్యాచారం చేశాడు.

పట్టపగలు మరోసారి ?
రాత్రి మద్యం మత్తులో తన పెంపుడు కొడుకు తప్పు చేశాడని ఆమె పెంపుడు తల్లి మౌనంగా ఉండిపోయింది. జనవరి 13వ తేదీన (గురువారం) మద్యాహ్నం 12 గంటల సమయంలో పెంపుడు తల్లి ఇంట్లో వంట చేసుకుంటున్నది. ఆ సమయంలో మద్యం మత్తులో ఇంటికి వెళ్లిన పెంపుడు కొడుకు పెంపుడు తల్లిని హాల్ లోకి లాక్కొని వెళ్లి మరోసారి అత్యాచారం చేశాడు.

కేసు పెట్టిన పెంపుడు తల్లి
రెండు గంటల తరువాత తేరుకున్న పెంపుడు తల్లి నేరుగా పుత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని ఆసుపత్రిలో చేరింది. వైద్యుల సహాయంతో పెంపుడు తల్లి పెంపుడు కొడుకు మీద అత్యాచారం కేసు పెట్టింది. పెంపుడు తల్లి మీద అత్యాచారం చేసి పరారైన కామాంధుడి కోసం పుత్తూరు పోలీసులు గాలిస్తున్నారు. పెంపుడు తల్లి మీద అత్యాచారం చేసిన కామాంధుడికి ఇంతకు ముందే వేరే మహిళతో వివాహం అయ్యిందని పోలీసులు అంటున్నారు.