హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బంజారాహిల్స్‌లో చీపురు పట్టిన సైనా (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: భారత ఏస్ షట్లర్ సైనా నెహ్వాల్ గురువారం నాడు హైదరాబాదులోని బంజారాహిల్స్‌లో స్వచ్ఛ భారత్ అభియాన్‌లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆమె స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో అందరు పాల్గొనాలని ఆమె ఆకాంక్షించారు.

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అక్టోబర్ 2వ తేదీన జాతిపిత మహాత్మా గాంధీ జయంతి రోజున స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేపట్టిన విషయం తెలిసిందే.

సైనా నెహ్వాల్

సైనా నెహ్వాల్

భారత ఏస్ షట్లర్ సైనా నెహ్వాల్ గురువారం నాడు హైదరాబాదులోని బంజారాహిల్స్‌లో స్వచ్ఛ భారత్ అభియాన్ కార్యక్రమంలో పాల్గొన్నారు.

సైనా నెహ్వాల్

సైనా నెహ్వాల్

భారత ఏస్ షట్లర్ సైనా నెహ్వాల్ గురువారం నాడు హైదరాబాదులోని బంజారాహిల్స్‌లో స్వచ్ఛ భారత్ అభియాన్ కార్యక్రమంలో పాల్గొన్నారు.చీపురు పట్టి చెత్తను ఊడ్చుతున్న సైనా.

సైనా నెహ్వాల్

సైనా నెహ్వాల్

భారత ఏస్ షట్లర్ సైనా నెహ్వాల్ గురువారం నాడు హైదరాబాదులోని బంజారాహిల్స్‌లో స్వచ్ఛ భారత్ అభియాన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వచ్ఛ భారత్ ర్యాలీలో సైనా..

సైనా నెహ్వాల్

సైనా నెహ్వాల్

ఈ సందర్భంగా ఆమె స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో అందరు పాల్గొనాలని ఆమె ఆకాంక్షించారు.

సైనా నెహ్వాల్

సైనా నెహ్వాల్

భారత ఏస్ షట్లర్ సైనా నెహ్వాల్ గురువారం నాడు హైదరాబాదులోని బంజారాహిల్స్‌లో స్వచ్ఛ భారత్ అభియాన్‌లో పాల్గొన్నారు.

సైనా నెహ్వాల్

సైనా నెహ్వాల్

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అక్టోబర్ 2వ తేదీన జాతిపిత మహాత్మా గాంధీ జయంతి రోజున స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేపట్టిన విషయం తెలిసిందే.

English summary
Saina Nehwal participated swachh Bharat Mission in Hyderabad at banjara hills
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X