శశికళకు నో పెరోల్: దినకరన్ ఎఫెక్ట్, చిన్నమ్మకు ఇష్టం లేదా!
చెన్నై: అన్నాడీఎంకే పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ నటరాజన్ మేనల్లుడు టీవీ మహదేవన్ (47) అంత్యక్రియలకు ఆమె హాజరుకాలేకపోయారు. ఎలాగైనా పెరోల్ తీసుకు వస్తామని ధీమా వ్యక్తం చేసిన టీవీవీ దినకరన్ చివరికి చేతులు ఎత్తేశారు.
మహదేవన్ అంత్యక్రియలకు శశికళ వస్తారని ఆమె కుటుంబ సభ్యులు భావించారు. మహదేవన్ అంత్యక్రియలకు హాజరుకావడానికి శశికళకు పెరోల్ ఇవ్వాలని ఆమె కుటుంబ సభ్యులు సుప్రీం కోర్టులో అర్జీ సమర్పించారు.

అయితే చివరికి శశికళ హాజరుకాకుండానే మహదేవన్ అంత్యక్రియలు పూర్తి చెయ్యాలని ఆమె కుటుంబ సభ్యులు నిర్ణయించారు. ఆదివారం తంజావూరులో మహదేవన్ అంత్యక్రియలు పూర్తి చెయ్యాలని ఆయన కుటుంబ సభ్యులు నిర్ణయించారు.
అన్నాడీఎంకే పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ తంజావూరు చేరుకుని మహదేవన్ కు నివాళులు అర్పించారు. దినకరన్ తో పాటు ఆయన అనుచరులు మహదేవన్ కు నివాళులు అర్పించారు. అయితే శశికళ మహదేవన్ అంత్యక్రియలకు హాజరౌతారని అనుకున్న శశికళ వర్గీయులు చివరికి నిరాశకు గురైనారు.
-
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత












Click it and Unblock the Notifications